Categories: DevotionalNews

Shamanthakamani Mystery : రోజుకు 77 కిలోల బంగారం ఇచ్చే శమంతకమణి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

Shamanthakamani Mystery  : ద్వాపర యుగంలో సత్రాచితూనే ఎదు వంశ వీరుడు ఉండేవాడు. ఇతడు సూర్య భగవానునికి ఇష్టమైన భక్తుడు సత్రాజుతో చేస్తున్న సూర్యోపాసనకు సంతోషించిన ఆదిత్యుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. సూర్యుని సాక్షాత్కారంతో పరవశించిన సత్రాజిత్తు స్వామి మీ మెడలోని ఆ మణిని నాకు ఇవ్వమని కొరతాడు. తన ప్రియ భక్తుడు కోరికను కాదన లేకపోయినా భాస్కరుడు మెడలోని హారాన్ని సత్రాజిత్తు చేతికి ఇచ్చి అత్యంత శక్తివంతమైన ఈమని రోజుకి 8 బాలు బంగారాన్ని ఇస్తుందని దీనిని యోగ్యమైన ప్రదేశంలో ఉంచి రోజు నియామ నిష్టలతో అర్ర్చించినప్పుడు మాత్రమే దానికి ఆసక్తి లభిస్తుందని చెప్పి అంతర్థానమవుతాడు. సూర్య భగవానుడు ఎంతో ప్రేమగా ఇచ్చిన శమంతకమణిని సత్రాజిత్తు అంతే ప్రేమగా తన పూజ మందిరంలో ఉంచి రోజూ నియమ నిష్ఠలతో అర్చిస్తూ ఎంతో సంపాదన పొందుతూ ఉంటాడు. శమంతకమణి యొక్క మహిమను గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన మందిరానికి ఆహ్వానించి ఆ మణిని తనకు ఇవ్వమని అడుగుతాడు. దానికి నిరాకరించిన సత్రాజిత్తు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా.. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమని ధరించి వేటకు వెళ్ళగా సింహం అతడిని చంపి ఆ మణిని నోట కరుచుకు పోతుంది. ఆ సింహాన్ని వేటాడిన జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్లి తన చెల్లి జాంబవంతుకి ఇస్తాడు.

అసలు విషయం తెలుసుకొని నిందారోపణ చేస్తాడు. తాను చేయని దానికి నీలా కొనింది. రావడంతో కలత చెందిన శ్రీకృష్ణుడు నిందను పోగొట్టుకోవడానికి అడవికి వెళ్లి మణిని కనిపెట్టి జాంబవంతునితో యుద్ధం చేసి సమంతకమని తో పాటు జాంబవంతుని కూడా ద్వారకకు తీసుకువచ్చి సమంతకమణిని చేస్తాడు. దీని గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటికే ఈ వచనానికి కోహినూర్ అనే పేరు పెట్టబడలేదు. ఆ తర్వాత ఇది వంశాను క్రమంలో వారసత్వంగా బాబర్ చేతి నుండి సమయానికి అక్బర్ దగ్గర నుండి జహంగీర్ కు అతని వద్ద నుండి షాజహాన్ చేతికి వచ్చే ఆగింది. షాజహాన్ నెమలి సింహాసనం చేయించి దానిలో ఈ వజ్రాన్ని పొదిగించాడు. దానిని సానబెట్టగా 793 క్యారెట్ల డైమండ్ కాస్త 156 క్యారెట్ లకు పడిపోయింది. అలా నెమలి సింహాసనంలో పొదుగుబడి దీవీగా ఉన్న ఈ వజ్రం చాలాకాలం పాటు మొగలను చేతిలోనే ఉండిపోయింది. ఇలా గడుస్తూ ఉండగా 1739 లో ఈ వజ్రం పైన పరిశీలించిన నాజర్ షాప్ కన్ను పడింది. అతడు అప్పట్లోనే మొగల్రాజ్యాన్ని పాలిస్తున్న మహమ్మద్ షాలి ఓడించి నెమలి సింహాసనంతో పాటు ఈ మనీని కూడా తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు.

అలా ఈ అపూర్వమని మొదటిసారిగా విదేశీ గడ్డపైకి చేరింది. ఈ మాని చూసి అబ్బురపడిన నాదిశ కోహినూర్ అన్నాడు. కోహినూర్ అంటే శిఖరం అని అర్థం నెమలి సింహాసనం నుండి ఈ కోహినూర్ డైమండ్ ని తొలగించి తన చేతి కడియం లో పొదిగించుకున్నాడు. ఆయన చనిపోవడంతో సుదర్శన వద్దకు చేరుకుంది. దీంతో ఈ వజ్రం తన వద్ద ఉంటే ప్రమాదం అని భావించిన అతడు దీనిని భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్ వద్దకు చేరుకొని ఆయనకు ఉంచమని చెప్తాడు. వజ్రాన్ని పరిశీలించిన రంజిత్ సింగ్ ద్వాపరయుగం లాంటి సమఎంతో ఇది అధునిక భావించిన డల్హౌసీ చిన్నవాడైన రంజిత్ సింగ్ కొడుకుతో బలవంతపు పొందాన్ని చేసుకొని కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకొని దానిని యంగ్ లేని రాణి క్వీన్ విక్టోరియా కి బహుమతిగా పంపాడు.అక్కనుంచి దాటుకుని బ్రిటిష్ వారి వశమైంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చేరుకున్న కోహినూర్ డైమండ్ ని క్వీన్ విక్టోరియా భర్త పాలీస్ చేయించి ఒక గుడ్డు ఆకారంలోకి మార్పించాడు. దీంతో అప్పటికే 156 క్యారెట్లకి పడిపోయిన ఈ డైమండ్ మరింతగా సానబెట్టడంతో 105 క్యారెట్ల స్థాయికి పడిపోయింది. అలా ఖర్చు ఇచ్చిన ఈ డైమండ్ ని క్వీన్ విక్టోరియా కిరీటంలో చరిత్రను పరిశీలించిన కింగ్ చార్లెస్ ఈ వజ్రాన్ని ధరించిన మగవారు హత్యకు గురవుతున్నారని తెలుసుకొని కేవలం బ్రిటిష్ వంశంలోని రానులు మాత్రమే ధరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కోహినూర్ డైమండ్ లండన్ మ్యూజియంలో ఉంచారు..

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

8 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

9 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

10 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

11 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

12 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

13 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

14 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

15 hours ago