Categories: DevotionalNews

Shani Dosha : శని దోష నివారణకు ఈ మంత్రాలను జపించండి… ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి…!

Shani Dosha : శనీశ్వరుడికి నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని కూడా అంటారు. శని అతి నెమ్మదిగా కదిలే గ్రహం. అయితే కొంతమంది జాతకంలో శని దోషం మరియు ఏలినాటి శని ఉండడం వలన వారి జీవితంలో అనేక కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే శనివారం రోజు శని దోష నివారణకు శనీశ్వరుని పూజించడం వలన ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు తొలగి శనీశ్వరుడి ఆశీర్వాదాలు దక్కుతాయి. అయితే శని దోషం ఉంటే జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా వాటి పరిణామాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి శని దోషంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి వెంటనే దోష నివారణ మార్గాలను పాటించాలి. ఇక శని దోష నివారణలో శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి. వీటిని జపించడం ద్వారా కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Shani Dosha శని దోషం అంటే ఏమిటి

శనీశ్వరుడు మంద గమనుడు. అతి నెమ్మదిగా కదిలే గ్రహం శని. అయితే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. అలాగే జాతకంలో చంద్రుడి రాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరించడానికి అష్టమ శని అంటారు. రెండున్నర సంవత్సరాల పాటు అష్టమ శని ఉంటుంది. దీనితో శని ప్రభావం ఆ వ్యక్తులపై కనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి జాతకంలో అయినా అష్టమ శని ప్రభావం ఉంటే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఈ సమయంలో మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి.

Shani Dosha శని దోష నివారణకు ఏం చేయాలంటే

శని దోషం నుండి బయటపడడం కోసం కొన్ని మంత్రాలనుు జపించాలి. “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్. ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృతాత్ ” . ఈ మహా మంత్రాన్ని పఠించడం వలన శని దోషం నుండి బయటపడవచ్చు. ఈ మంత్రాన్ని ప్రతి శనివారం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

Shani Dosha : శని దోష నివారణకు ఈ మంత్రాలను జపించండి… ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి…!

శనివారం ఈ వస్తువులను దానం చేయండి.

శనీశ్వరుడి ఆశీస్సుల కోసం శనివారం రోజున విరాళాలు ఇవ్వడం మంచిది. అలాగే నలుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు. అదేవిధంగా శనివారం నాడు నల్ల ఉసిరి లేదా నల్ల నువ్వులను దానం చేయడం వలన జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు నువ్వుల నూనె లేదా ఆవాలను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఇనుప వస్తువులను కూడా దానం చేయవచ్చు.

Recent Posts

Ganesh Navaratri 2025 : తీరొక్క రూపాల్లో ఆశ్చర్యపరుస్తున్న గణపయ్య

Ganesh Navaratri : వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. వీధులు, మండపాలు రంగుల అలంకరణలతో, విద్యుత్…

55 minutes ago

Hyderabad Beach : హైదరాబాద్ కు బీచ్ ను తీసుకరాబోతున్న సీఎం రేవంత్

Hyderabad Beach : హైదరాబాద్‌కు త్వరలోనే ఒక వినూత్నమైన ఆకర్షణ రాబోతుంది. నగర శివారులోని కొత్వాలగూడలో రూ. 225 కోట్ల…

2 hours ago

Best Phones | మీకు 20వేల లోపు కొత్త ఫోన్ కావాలా.. అయితే ఇవి చూడండి..!

Best Phones | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గేమింగ్‌కు ఉపయోగపడే ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్,…

3 hours ago

Jio and Airtel | వ‌ర‌ద బాధితులకి సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన జియో, ఎయిర్‌టెల్

Jio and Airtel | తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతున్న తరుణంలో, సంబంధిత ప్రాంతాల ప్రజలకు కమ్యూనికేషన్…

4 hours ago

Nivetha Pethuraj | గుట్టు చ‌ప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న హీరోయిన్.. ఫొటోలు వైర‌ల్

Nivetha Pethuraj | టాలీవుడ్‌లో తన సొగ‌సైన న‌ట‌న‌తో మంచి గుర్తింపు సంపాదించిన నటి నివేదా పేతురాజ్ తన అభిమానులకు…

5 hours ago

Mirai Trailer విడుద‌లైన తేజ సజ్జా మిరాయ్ ట్రైల‌ర్..దునియాలో ఏది నీది కాదు..

హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కార్తీక్…

6 hours ago

Revanth Reddy | రేవంత్ రెడ్డి మాదిరిగా హైద‌రాబాద్‌లో గ‌ణేషుని విగ్ర‌హం..ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రాజా సింగ్

Revanth Reddy | హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో అట్ట‌హాసంగా జ‌రుగుతున్నాయి.. గణేష్ పండుగ అంటే హైదరాబాద్‌లో అతి…

7 hours ago

చింత‌పండుని అస్స‌లు లైట్ తీసుకోవద్దు.. దాని వ‌ల‌న చాలా ప్ర‌యోజనాలు..!

పుల్లగా ఉండే చింతపండు భారతీయ వంటకాల్లో ప్రధానంగా వాడే పదార్థం. ఈ పండు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని…

8 hours ago