BHOGI PALLU : పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
BHOGI PALLU : సంక్రాంతి సంబురాలు అంతటా మొదలయ్యాయి. ఇప్పటికే పిల్లలకి సెలవులు ఇవ్వడంతో అందరు కూడా ఊర్లకి బయలుదేరారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. మకర సంక్రాంతి Pongal ముందు రోజు జరుపుకొనేదే భోగి పండుగ. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి వేడుకలో భోగిపళ్లది ప్రత్యేక స్థానం. భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పళ్లు పోస్తారు. భోగి పళ్ళు పోయడం ద్వారా చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట.
BHOGI PALLU : పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
భోగి పండ్లు పోసి దానిని ప్రేరేపించడం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కలిపి భోగి పండ్లుగా పిల్లల తలపై పోస్తారు. ఎరుపు రంగులో ఉండే ఈ రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. తద్వారా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పళ్ళను Bhogi Pallu పోస్తారు. అప్పట్లో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరికావనంలో తప్పస్సు చేస్తూ ఉన్నారట. అయితే ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారట. ఆ సంఘటనకు ప్రతీకగా చిన్న పిల్లలను నారాయణుడిగా భావించి.. వారి తలలపై భోగి పళ్ళు పొసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
చిన్నపిల్లలపై భోగి పళ్లు పోసేటప్పుడు “ఓం సారంగాయ నమః” అనే నామం చెప్పాలి. కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెట్టాలని చెబుతున్నారు. ఈ పళ్లను Regi Pallu తినవద్దని చెబుతున్నారు. ఎందుకంటే, పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్లు కనుక వాటిని తినటం మంచిది కాదట.పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందనీ చెబుతున్నారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.