
Today Last Day Shravana Masam 2023 month as well as the Amavasya also
ఈరోజు శ్రావణమాసం చివరి రోజు.. పోలాల అమావాస్య.. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుంటే చాలు. ఏడు జన్మల దరిద్రం పోయి కుబేరులు అవుతారు. మరి పోలాల అమావాస్య రోజు ఏ విధమైనటువంటి స్నానం చేయాలి. ఏ పదార్థం స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. పోలాల అమావాస్య ప్రాముఖ్యత ఏంటి అని విశేషాలు తెలుసుకోబోతున్నాం.. ఇలాంటి శక్తివంతమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకునే స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. జన్మజన్మల దరిద్రం పోతుంది. జన్మ ధన్యమవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలాంటి పదార్థాన్ని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. ఆ స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఆ పోతుంది.
మరలా పోయి మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అత్యంత శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి. అనే రహస్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.. శ్రావణమాసం చివరి రోజు పొలాల అమావాస్య ఈ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజూ అమావాస్యని పౌర్ణమిని సహజంగా సూయీదులు అని పిలుస్తూ ఉంటారు. దీన్ని అందులోనూ అమావాస్యను అసుమతిధిగా పిలుస్తుంటారు. ఈ రోజు ఎటువంటి పనిలో మొదలుపెట్టరు. అలాగే ఏ పుణ్యకార్యాలు కూడా ఈ అమావాస్య రోజు చేయరు. ఈ పోలాల అమావాస్య రోజు పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి పితృదేవతలకు తర్పడాలోదలడం అలాగే పితృదేవతల పేరు మీద దానధర్మాలు చేయడం లాంటివి చేస్తూ ఉండాలి.
Today Last Day Shravana Masam 2023 month as well as the Amavasya also
అలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఇంట్లో గొడవలు చికాకు పోయి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అనారోగ్యాలు తొలగింప చేసుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి పరిహారం చెప్పాలి. అయితే ఈ శక్తివంతమైన ఈ పోలాల అమావాస్య రోజు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు.. ఎన్నో రెట్లు పుణ్యం అనేది లభిస్తుంది. అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది అని చెప్పుకోవచ్చు.. నీళ్లు పట్టుకుని ఆ నీళ్లలో చిటికెడు రాళ్ళ ఉప్పును వేసుకుని చిటికెడు పసుపు వేసి అలాగే చిటికెడు పసుపు కర్పూరం కూడా వేసి స్నానం చేసినట్లయితే గనుక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది.
నదీ పరివాహక ప్రాంతాల దగ్గర ఎవరైతే నివసిస్తున్నారో వారు ప్రవహించే నీరు తీసుకుని వచ్చి ఆ నీళ్లలో కనుక ఈ రాళ్ల ఉప్పును, చిటికెడు పసుపు చిటికెడు పసుపు కర్పూరం వేసే స్నానం చేస్తే మరీ మంచిది. ప్రవహించే నదుల దగ్గర నివాసం లేని వారు ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఈ చిటికెడు పసుపు, చిటికెడు రాళ్ళ ఉప్పు, చిటికెడు పచ్చ కర్పూరం వేసుకొని అన్ని జలాలు ఈ బకెట్ లోనే ఉన్నాయి అనుకుని స్మరణ చేసుకుని కనుక స్నానం చేసినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది. మీ ఇంట్లోనూ ఒంట్లోనూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత పోయి పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
Ponnam Prabhakar : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్లో…
CM Vijay BJP : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్గా మారింది. నటుడు నుంచి…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు…
Peddi Movie First Review : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Vaibhav Sooryavanshi : IPL 2026 సీజన్లో భారత క్రికెట్కు మరో కొత్త సూపర్ స్టార్ దొరికాడు. కేవలం 15…
Peddi Pre-Release Event : టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. మెగా పవర్ స్టార్…
Bank Holidays in June 2026 : జూన్ నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తంగా ఉండాల్సిన…
Coconut Water : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…
Summer Drink : వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సాధారణ…
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
This website uses cookies.