Karthika Masam
Karthika Masam : కార్తీక మాసంలో మన మాచరించి ప్రతి పనికి ఒక విశిష్టత ఉంది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసం కైలాసంలో ఉండే కైలాసనాధుడికి ప్రీతికరమైనది. అదే విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఈ మాసాన్ని అంకితం ఇచ్చినట్లు పండితులు చెబుతారు. అయితే అసలు ఈ 365 వత్తులు ఎందుకు వెలిగించాలి. దీని వెనుకున్న పరమార్ధం ఏమిటి.? ఈ 365 వత్తులు ఎందుకు వెలిగించాలి. ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడుగునా దీపారాధన చేయలేని వారు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున 365వతులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన దానితో సమానం అని చెప్తుంటారు పెద్దలు. ఈ మాసంలో నదీ లేదా కొలనలు నలో స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది.
ఆచరించడం కూడా చాలా మంచిది. కొండలు, కోణాలు అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆయుర్వేద గుణాలు సంతరించుకుంటాయి. ఆ నది నీటి అందుకు స్నానం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నదిలో అనవసనీయమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. ఉపవాస దీక్షలో నిరాహారయోగం కొందరు ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఓసారి పలాహారాన్ని స్వీకరించి ఏకముత్తంగా నిర్వహిస్తారు. మరికొందరు నష్టం చేస్తుంటారు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం ఇలా కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలు ఏకాదశి కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది.
Why should 365 candles be lit in the Karthika Masam
కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి వనభోజనాలు చేసినట్లయితే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే భక్తులు వనభోజనాలు చేస్తుంటారు. దీని వెనక కూడా పరమార్ధం ఉంది. పత్ర హరితం తోని మానవాళి ముడిపడి ఉంది అని చెప్పడానికి వృక్షో రక్షితి రక్షితః అన్న నానుడి ప్రచారం చేసేందుకు పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంత సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పవిత్రమైన ఔషధ గుణాలతో కూడిన వృక్షాల క్రింద భోజనం చేయడం ద్వారా ఆ వృక్ష గాలిని పీల్చడం ద్వారా సూక్ష్మకృతమైన శక్తి మానవునికి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని అందిస్తుంది.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.