
Lakshmis Kataksha : శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు... తప్పక తెలుసుకోండి...!
Lakshmis Kataksha : సౌర మాసం ప్రకారం హిందూ క్యాలెండర్ ను అనుసరించి శ్రావణం 5వ నెలలో వస్తుంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఆధ్యాత్మికంగా విశిష్టం కలిగిన శ్రావణం శివారాధనకు కూడా శ్రేష్టమైనది. ఈ నెలలో సూర్యుడు సింహరాశి లోకి ప్రవేశిస్తాడు. హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు చేస్తారు. అయితే శ్రావణమాసంలో ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది…? ఏ పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి..? అనేది ఇప్పుడు మన వివరంగాా తెలుసుకుందాం. శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు. మంగళవారం మంగళ గౌరీ కి కూడా విశిష్టత ఉంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైనది. శివుడుని పూజించడం వలన వివాహంలో ఏర్పడిన ఆటంకాలు అన్ని తొలగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది.
భక్తులు తమ తప్పులను మన్నించమంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి స్నానం అనంతరం శివాలయాలను దర్శించాలి. పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి,ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శ్రావణమాసంలో సిద్ధ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేయాలి. చల్లటి నీళ్లతో శుద్ధి చేసి పాలతో అభిషేకం చెయ్యాలి. బిల్వపత్రాలను విభూతిని సమర్పించాలి. దగ్గర లో ఉన్న చెరువులకు నదులకు వెళ్లి చేపలకు ఆహారాన్ని వెయ్యాలి. గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారాన్ని ఇవ్వడం అంటే శివుడికి అందించినట్లే మహా మృత్యుంజయ మంత్రం వలన అనారోగ్యం సమస్యలు తొలగిపోతాయి. దీన్ని రోజుకి 108 సార్లు జపించాలి. మహా మృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆటంకాలు పెళ్ళి సమస్యలు ఎదురుకుంటూ ఉంటే కనుక కుంకుమపువ్వుతో కలిపిన పాలను శివుడికి అభిషేకం చేయాలి.
Lakshmis Kataksha : శ్రావణంలో ఈ 5 పనులు చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికి లభించదు… తప్పక తెలుసుకోండి…!
శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత జీవితాలలో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆవులు గేదెలకు పచ్చ కట్టి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది. విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత ఐశ్వర్యం లభించాలంటే రోజు పేదలకు అన్నదానం చేయాలి. దీనివల్లపూర్వికులు ఆత్మకు శాంతి కలుగుతుంది. 21 బిల్వపత్రాలపై చందనంతో ఓం నమశ్శివాయ అని రాసి శివలింగానికి అభిషేకం చేస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రావణంలో గోమూత్రంతో రోజు ఇంటిని శుద్ధి చేస్తే అనుగ్రహంతో పాటు విజయము దక్కుతుంది. శ్రావణ సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కుజదోష ప్రభావం తగ్గుతుంది. కొన్ని పనులు చేయడం వలన ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అలాగే మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నెల రోజులు కూడా శాఖాహారమే తీసుకోవాలి. శ్రావణంలో పాములను చంపితే దోషం పట్టుకుంటుంది. పాములు శివుడికి ప్రియమైనవిగా భావిస్తారు.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.