వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. కాగా, చాలా మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూనే ఆవులు, గేదెలు పెంచుకుంటూ ఉంటారు. అయితే, ఆవులు, గేదెలతో పాటు ఎద్దులూ వ్యవసాయానికి ముఖ్యం. ప్రస్తుతం యాంత్రీకరణ బాగా పెరగగా, కొంత మంది మాత్రమే ఎద్దులను పెంచుకుంటున్నారు. అయితే, కర్షకులకు గిత్తలు అనగా పొట్టి ఎద్దులు అంటే చాలా ఇష్టముంటుంది. ఈ క్రమంలోనే పుంగనూరు జాతికి చెందిన ఈ కవల గిత్తలకు స్థానికంగా మస్తు డిమాండ్ ఉంది. వాటిని కొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఫార్మర్స్ క్యూ కడుతున్నారు.
ఒక్కో గిత్తకు రూ.లక్ష చొప్పున రెండు గిత్తలకు కలిపి రెండు లక్షలు ఇస్తామని అంటున్నారు. కానీ, యజమాని మాత్రం అమ్మేందుకు సిద్ధంగా లేడు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో కవల గిత్తలకు జన్మనిచ్చింది. ఈ కవల దూడలను కొనుగోలు చేయడానికి వచ్చిన చాలా మంది రైతులు వాటిని చూసే మురిసిపోతున్నారు. ఈ గిత్తల వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…
This website uses cookies.