వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. కాగా, చాలా మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూనే ఆవులు, గేదెలు పెంచుకుంటూ ఉంటారు. అయితే, ఆవులు, గేదెలతో పాటు ఎద్దులూ వ్యవసాయానికి ముఖ్యం. ప్రస్తుతం యాంత్రీకరణ బాగా పెరగగా, కొంత మంది మాత్రమే ఎద్దులను పెంచుకుంటున్నారు. అయితే, కర్షకులకు గిత్తలు అనగా పొట్టి ఎద్దులు అంటే చాలా ఇష్టముంటుంది. ఈ క్రమంలోనే పుంగనూరు జాతికి చెందిన ఈ కవల గిత్తలకు స్థానికంగా మస్తు డిమాండ్ ఉంది. వాటిని కొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఫార్మర్స్ క్యూ కడుతున్నారు.
ఒక్కో గిత్తకు రూ.లక్ష చొప్పున రెండు గిత్తలకు కలిపి రెండు లక్షలు ఇస్తామని అంటున్నారు. కానీ, యజమాని మాత్రం అమ్మేందుకు సిద్ధంగా లేడు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో కవల గిత్తలకు జన్మనిచ్చింది. ఈ కవల దూడలను కొనుగోలు చేయడానికి వచ్చిన చాలా మంది రైతులు వాటిని చూసే మురిసిపోతున్నారు. ఈ గిత్తల వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.