7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ బకాయిలను త్వరలోనే కేంద్రం.. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో దీపావళి పండుగకు ముందే జమ చేయనుంది. అయితే.. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడో వేతన సంఘం బకాయిలకు సంబంధించిన ఐదో ఇన్ స్టాల్ మెంట్ ను దివాళీ కంటే ముందే రిలీజ్ చేసింది.
దీంతో దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. జనవరి 2017 నుంచి మార్చి 2017 వరకు ఉన్న బకాయలను ఐదో ఇన్ స్టాల్ మెంట్ గా చెల్లించనున్నారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మొత్తం ఆరు ఇన్ స్టాల్ మెంట్స్ లో బకాయిలను చెల్లించాలని భావిస్తోంది. ఇప్పటికే నాలుగో ఇన్ స్టాల్ మెంట్ కు సంబంధించిన బకాయిలను రిలీజ్ చేయాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం డిసెంబర్ 2021 లోనే ఆర్డర్స్ జారీ చేసింది. తాజాగా ఐదో ఇన్ స్టాల్ మెంట్ కు సంబంధించిన బకాయిలను దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దీపావళి కంటే ముందే అంటే.. జీతాలు పడటానికి ముందే ఉద్యోగులకు బకాయిలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. దీని వల్ల 3.80 లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. అలాగే.. డీఏను కూడా 6 శాతానికి పెంచడం కోసం త్వరలోనే కేబినేట్ మీటింగ్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్ 17 న కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఇందులో డీఏతో పాటు హెచ్ఆర్ఏ పెంపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.