Rajendra Prasad COVID Positive : టాలీవుడ్ నటుడు, కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు తేలికపాటి మహమ్మారి లక్షణాలు కనిపించడంతో వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని యేజీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటుడు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో గత రెండు రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతూ మూడో వేవ్ కు స్వాగతం పలుకుతున్నాయి.
ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ త్రిష, మంచు లక్ష్మి, నటుడు సత్య రాజ్ వంటి పలువురు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.