
Pushpa producers have lost by Delieving in Sukumar
Pushpa Part 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించిన దానికి డబల్ వసూళ్ల ను దక్కించుకుంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత లు కూడా ఈ స్థాయి లో వసూలు వస్తాయని ఊహించి ఉండరు. ఏకంగా 350 కోట్ల రూపాయల వసూలు దక్కించుకున్న పుష్ప సినిమా ప్రస్తుతం పార్ట్ 2 తెరకెక్కించే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తి చేశాడు. కానీ పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా పార్ట్ 2 సంబంధించిన స్క్రిప్ట్ ని మార్చడం జరుగుతుందని సమాచారం అందుతోంది.
ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ ఉంటుందని అనుకున్నారు. అంటే అల్లు అర్జున్ చనిపోవడం లేదంటే జైలుకు వెళ్లడం జరుగుతుంది. కానీ మా అల్లు అర్జున్ అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు అలాటి ఎండింగ్ ను కోరుకోవడం లేదు. ఖచ్చితంగా అలాంటి క్లైమాక్స్ ని ఇస్తే సినిమాను తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే దర్శకుడు సుకుమార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ కొత్త క్లైమాక్స్ ని రాయడం జరిగిందట.సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో గందరగోళంలో ఉంటే.. అభిమానులు మాత్రం ఎలాంటి సినిమా తీస్తాడో అనే టెన్షన్ లో ఉన్నారట.
allu arjun fans tension about pushpa part 2 climax
గతంలో వచ్చిన సినిమాకు ఏ మాత్రం తక్కువ ఉన్నా కూడా కచ్చితంగా పుష్ప సినిమా ను జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకే పార్ట్ 2 సినిమాను అత్యంత అద్భుతంగా తెరకెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ కాస్త ఎక్కువ సమయమే సుకుమార్ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా సుకుమార్ పార్ట్ 2 ని కూడా సూపర్ హిట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాడని అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఒక క్లైమాక్స్ విషయంలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.