Anchor Varshini Busy with Movie Dubbing
Anchor Varshini యాంకర్ వర్షిణి Anchor Varshini ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క షో కామెడీ స్టార్స్. అది కూడా ఇప్పుడు చేజారిపోయింది. అయితే ఇక్కడ ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. వర్షిణి బిగ్ బాస్ షోకు వెళ్లబోతోంది. కాబట్టే కామెడీ స్టార్స్ షో నుంచి వర్షిణి బయటకు వచ్చేసిందని అంటున్నారు. అందుకే ఆమె స్థానంలో శ్రీముఖి Sreemukhi ని తీసుకొచ్చారనే టాక్ వస్తోంది. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది.
Anchor Varshini Busy with Movie Dubbing
యాంకర్ వర్షిణి Anchor Varshini మాత్రం తన సినీ జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్తో ఫేమస్ అయిన వర్షిణి.. సినీ అవకాశాల వైపు మొగ్గు చూపలేదు. ఆ తరువాత బుల్లితెరపై అవకాశాలు రావడంతో ఇటు వైపు వచ్చింది. కానీ ఇప్పుడు బుల్లితెర టు వెండితెరకు ప్రయాణించాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.దీనికి తగ్గట్టు ఆమెకు ఇప్పుడు ఫుల్ ఆఫర్లు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమెకు సమంత శాకుంతలం సినిమాలో ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Anchor Varshini Busy with Movie Dubbing
గుణ శేఖర్, సమంత కాంబినేషన్లో శాకుంతలం అనే చిత్రం రాబోతోంది. ఇందులో వర్షిణికి మంచి రోల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాకుండా సుమంత్ సినిమాలోనూ చాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇలా సినీ ఆఫర్లతో బిజీగా ఉన్న వర్షిణి.. బిగ్ బాస్ షోకు వెళ్లకపోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం వర్షిణి డబ్బింగ్ పనులతో బిజీగా ఉంది. డబ్బింగ్ టైమ్ అంటూ.. తాను డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని తెలిపింది. కానీ అది ఏ సినిమా కోసం అన్నది మాత్రం చెప్పలేదు.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.