chiranjeevi is reason behind samantha item song in pushpa
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సమంత – నాగ చైతన్యది. కానీ అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోక తప్పలేదు. అయితే వీరి విడాకుల వార్త నుంచి వారి అభిమానులు ఇంకా కోలుకోవడం లేదు. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన సమంత నాలుగేళ్లు తిరగకముందే ఊహించని విధంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. విడాకుల అనంతరం… వీరిద్దరూ దీనిపై ఎక్కడా అఫిషియల్ గా మాట్లాడలేదు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ప్రతీ అంశం వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఇదే కోవలో మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పుష్ప సినిమా సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయింది.
బన్నీతో కలసి సమంత వేసిన మాస్ స్టెప్పులు కుర్రకారును ఉర్రుతలూగించాయి. అయితే ఆమె ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడం ఏంటని ఆమె అభిమానులతో పాటు చై అభిమానులు అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇక మూవీ రిలీజ్ అయిన అనంతరం.. సాంగ్ లో సమంతను వల్గర్ గా చూపించారని విమర్శలు వచ్చాయి. చైతూతో విడాకుల అనంతరం.. చిరంజీవి, రామ్ చరణ్ అటెండ్ అయిన ఓ ప్రైవేట్ ఈవెంట్కి సమంత కూడా వెళ్లిందట. అక్కడ చిరంజీవి, సమంత, రామ్ చరణ్ మధ్య లోతైన సంభాషణ జరిగిందట. అక్కడే మెగాస్టార్ చిరంజీవి.. పుష్ప మూవీలోని ఐటెం సాంగ్ గురించి చెప్పి నచ్చితే ఆ సాంగ్ చేయమని సలహా ఇచ్చారట. దీంతో చిరు మాటను గౌరవించి సమంత ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయిందట.
chiranjeevi is reason behind samantha item song in pushpa
అలా వచ్చిందే ‘ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ సాంగ్ అని ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు అంటున్నారు.ఏది ఏమైనా సమంత విడాకులు, పుష్ప మూవీలో ఆమె చేసిన ఐటెం సాంగ్ వివాదం ఇప్పట్లో ముగిసేటట్లుగా కనిపించడం లేదు.ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా నిలిచింది. ఇప్పుడు థియేటర్ల వద్ద ఈ సినిమా సక్సెస్ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అల్లు అర్జున్తో సమంత వేసిన మాస్ స్టెప్స్ థియేటర్లలో ప్రేక్షకుల చేత గోల పెట్టిస్తున్నాయి.
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…
Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…
This website uses cookies.