
Chiranjeevi vs Mohan babu : చిరంజీవి VS మోహన్ బాబు.. మరోసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి..!
Chiranjeevi vs Mohan babu : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులతో మాట్లాడారు. రిపబ్లిక్ డే నా జీవితంలో ప్రత్యేకతను సంతరించుకుందని పద్మ విభూషణ్ రావటం చాలా సంతోషం అని అన్నారు. 45 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో కళామతల్లికి సేవ చేసుకోవడం ఆర్టిస్టులకు ఏదైనా విపత్తు వచ్చిన ఆదుకోవడం లాంటి సామాజిక సేవ చేస్తూ వచ్చాను.
సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో రక్తం కొరత లేకుండా ఉంది నేను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమందికి సేవ చేస్తున్నా. ఇదంతా నా అభిమానుల వల్లనే జరిగింది అని అన్నారు. నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అందరికీ రుణపడి ఉంటాను అని ఇదే స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తూ ఉంటాను. ఇక 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు నా కళా సేవను సామాజిక సేవను గుర్తించి పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి అన్నారు. అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అని చిరంజీవి తెలిపారు.
ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్ బాబు చిరకాల స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాల అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నామని ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు వెల్లడించారు. వీరిద్దరి మధ్య గొడవలు లేవని తెలుస్తుంది కానీ ఒకానొక టైంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అన్నది వాస్తవం. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పబ్లిక్ గా ఇద్దరు మంచిగా ఉంటారని తెలుస్తుంది.
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
This website uses cookies.