Chiranjeevi vs Mohan babu : చిరంజీవి VS మోహన్ బాబు.. మరోసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి..!

Advertisement
Advertisement

Chiranjeevi vs Mohan babu : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులతో మాట్లాడారు. రిపబ్లిక్ డే నా జీవితంలో ప్రత్యేకతను సంతరించుకుందని పద్మ విభూషణ్ రావటం చాలా సంతోషం అని అన్నారు. 45 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో కళామతల్లికి సేవ చేసుకోవడం ఆర్టిస్టులకు ఏదైనా విపత్తు వచ్చిన ఆదుకోవడం లాంటి సామాజిక సేవ చేస్తూ వచ్చాను.

Advertisement

సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో రక్తం కొరత లేకుండా ఉంది నేను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమందికి సేవ చేస్తున్నా. ఇదంతా నా అభిమానుల వల్లనే జరిగింది అని అన్నారు. నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అందరికీ రుణపడి ఉంటాను అని ఇదే స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తూ ఉంటాను. ఇక 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు నా కళా సేవను సామాజిక సేవను గుర్తించి పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి అన్నారు. అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అని చిరంజీవి తెలిపారు.

Advertisement

ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్ బాబు చిరకాల స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాల అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నామని ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు వెల్లడించారు. వీరిద్దరి మధ్య గొడవలు లేవని తెలుస్తుంది కానీ ఒకానొక టైంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అన్నది వాస్తవం. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పబ్లిక్ గా ఇద్దరు మంచిగా ఉంటారని తెలుస్తుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.