comedian satish reveal sudheer rashmi gets married
Rashmi – sudheer యాంకర్ రష్మి గౌతమ్ బుల్లితెరపైన యాంకరింగ్ చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఈ హాట్ యాంకర్ వెండితెరపైన పలు చిత్రాల్లో మెరిసింది. ఇకపోతే ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోగ్రామ్స్లో సుధీర్-రష్మి జోడీ సూపర్ హిట్ అన్న సంగతి అందరికీ విదితమే. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అలా వర్క్ అవుట్ అవడం వల్ల ప్రోగ్రామ్ మేకర్స్ కూడా షోలో వారి మధ్య లవ్ ట్రాక్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇటీవల తొమ్మిదేళ్ల ప్రేమ వీరిద్దరి మధ్య అని సెలబ్రేషన్స్ కూడా చేశారు. అయితే, ఇదంతా కూడా జస్ట్ స్క్రిప్టెడ్ స్టోరి అని, రష్మికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని జబర్దస్త్ కమెడియన్ సతీశ్ సంచలన కామెంట్స్ చేశాడు.
comedian satish reveal sudheer rashmi gets married
‘జబర్దస్త్’ కమెడియన్ సతీశ్ అప్పట్లో ముక్కు అవినాష్, చమ్మక్ చంద్ర టీంలో పని చేశాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో సుధీర్-రష్మి లవ్ ట్రాక్పై మాట్లాడాడు. నిజానికి సుధీర్-రష్మిల మధ్య లవ్ అంటూ ఏం లేదని, కానీ, జనాల్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయం ఆల్రెడీ ఏర్పడినందు వల్ల అలానే కంటిన్యూ చేస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలోనే రష్మికి మ్యారేజ్ అయిందని బాంబు పేల్చేశాడు సతీశ్. ఇకపోతే జనాల్లో సుధీర్-రష్మి టాపిక్ డిస్కషన్ బాగా జరుగుతున్నదని పేర్కొన్నాడు.
Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee
అయితే, సుధీర్-రష్మి మధ్య మ్యారేజ్ టాపిక్ లేకుండానే ఈ లవ్ ట్రాక్ వాళ్లు ముసలివాళ్లు అయ్యేంత వరకు కొనసాగే అవకాశాలుంటాయని వివరించాడు. ఇటీవల కాలంలో జడ్జిలపైన కూడా లవ్ ట్రాక్స్ పెడుతున్నారని, జడ్జి అంటే గౌరవం పోతుందని చెప్పాడు. ఆల్రెడీ అనసూయకు మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయినా ఆమెపైన లవ్ ట్రాక్ పెడుతున్నారని పేర్కొన్నాడు. అయితే, అనసూయ ఇంట్లో వాళ్లను ఒప్పించి మరి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి, యాంకర్గా వ్యవరహిస్తున్నదని చెప్పుకొచ్చాడు సతీశ్. ఈ విషయాలు తెలుసుకుని ప్రతీ ఒక్కరు స్ఫూర్తి పొందాలని చెప్పాడు. సుధీర్-రష్మి అస్సలు కలవబోరని తెలిపాడు సతీశ్.
Rashmi And Sudheer In Oorilo Vinayakudu
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.