CPI Narayana : పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు.. ముందు నాగార్జునను బొక్కలో వేయండి.. బిగ్ బాస్‌పై సీపీఐ నారాయణ ఫైర్

Advertisement
Published by
Advertisement

CPI Narayana : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ గురించే చర్చ. బిగ్ బాస్ విన్నర్ కాకముందు ప్రశాంత్ గురించి ఎంత చర్చించారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆయన గురించి జనాలు చర్చిస్తున్నారు. దానికి కారణం.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక బయటికి వచ్చి చేసిన పిచ్చి పని వల్ల. లక్షలాది మంది జనాలు వచ్చారు.. అక్కడ ఉండొద్దు.. ర్యాలీ గట్రా చేయొద్దు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఓవైపు బిగ్ బాస్ యాజమాన్యం చెప్పినా వినలేదు.. చివరకు పోలీసులు చెప్పినా పల్లవి ప్రశాంత్ వినలేదు. దాని వల్ల పల్లవి ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అయితే.. ఈ ఘటనపై తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. బిగ్ బాస్ రియాల్టీ షో పేదవాళ్లకు ఎంతో అన్యాయం చేస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు పెట్టాలి లేదంటే నాగార్జునపై పెట్టాలి కానీ రైతు బిడ్డ పై ఎందుకు కేసు పెట్టారు అని నారాయణ ప్రశ్నించారు.

Advertisement

పేద వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ను కావాలని తీసుకెళ్లి అందులో పెట్టి.. ప్రైజ్ ఇచ్చారు. ఇదంతా కావాలని చేసిందే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను మభ్యపెట్టేందుకు ఇదంతా చేస్తున్నారు. బయటికి వచ్చాక పిల్లలు కొట్లాడుకుంటే ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పోలీసులు బిగ్ బాస్ కు ఏజెంట్ గా పని చేస్తున్నారా? బిగ్ బాస్ మేనేజ్ మెంట్, బిగ్ బాస్ హోస్ట్ మీద కేసులు పెట్టాలి. ప్రశాంత్ మీద పెట్టిన కేసులన్నీ పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

Advertisement

CPI Narayana : తెలంగాణ చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన సీపీఐ నారాయణ

ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ జస్టిస్ కు సీపీఐ నారాయణ లేఖ కూడా రాశారు. ఆయన వారంలో దీనిపై విచారణ చేస్తామన్నారు. లేదంటే పిల్ కూడా వేస్తాం. బిగ్ బాస్ దురాగతాలకు ఒక రైతు బిడ్డ అన్యాయం అయ్యాడు. దీన్ని అందరూ కలిసి ఖండించాలి. బిగ్ బాస్ మీద ఫైట్ చేసి రద్దు చేసేవరకు కొట్లాడుతా అని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Recent Posts

Farmers : రైతుల‌కు వ్య‌వ‌సాయ శాఖ న్యూ రూల్స్‌.. ఇక‌పై ఆధార్ ఉంటే..!

Farmers  : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరానికి…

18 minutes ago

Today Gold Rate : పసిడి ప్రియులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా త‌గ్గిన‌ బంగారం ధర.. గోల్డ్, సిల్వర్ నేటి ధ‌ర‌లు ఇవే!

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…

2 hours ago

Mrigasira Karthe 2026 : మృగశిర కార్తె ప్రారంభం… చేపలు తినే సంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Mrigasira Karthe 2026 : తెలుగు సంప్రదాయాలు, ప్రకృతి చక్రం, ఆరోగ్య పరిరక్షణ.. ఈ మూడింటి కలయికే మృగశిర కార్తె.…

3 hours ago

Tea : కేవలం 10 రోజులు టీ తాగడం మానేస్తే.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

Tea  : ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీసులో పని మధ్యలో మరో కప్పు.. సాయంత్రం స్నేహితులతో కలిసి…

4 hours ago

Today Horoscope : రాశిఫలాలు 8 జూన్ 2026 : మేషం నుంచి మీనం వరకు.. ఎవరికీ ధనలాభం? ఎవరికీ అదృష్ట యోగం?

Today Horoscope  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం…

5 hours ago

School Holidays : స్కూళ్లు ప్రారంభం కాకముందే 2026-27 హాలిడే లిస్ట్ రెడీ.. సెలవులు ఎప్పుడెప్పుడంటే..!

School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…

13 hours ago

CM Revanth Reddy Uppal : ఉప్పల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు.. రూ.1511 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

CM Revanth Reddy Uppal  : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…

14 hours ago

Miyapur : మియాపూర్‌లో రూ.2000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. సీఎం రేవంత్ రెడ్డి రాకకు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..

Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

15 hours ago

Gachibowli : కో-లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటం ఆడొద్దు.. గచ్చిబౌలి ఘటనపై AIYF ఆగ్రహం

Gachibowli  : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…

15 hours ago

Hanuman Nagar Colony Association : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం..!

Hanuman Nagar Colony Association : ఉప్ప‌ల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…

16 hours ago

Farmers : రైతులకు బంపర్ అవకాశం.. ఈ పంట సాగు చేస్తే కిలో ధరే రూ.50 వేలు..!

Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…

16 hours ago