Mega Family : మెగా ఫ్యామిలీలో విభేదాలు అనేది ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తలు కాదు.. గడచిన నాలుగైదు సంవత్సరాలుగా ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక సమయంలో అల్లు అర్జున్ (allu arjun ) మరియు రామ్ చరణ్ ( ram charan )మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ప్రచారం జరగగా, మరో సమయంలో అల్లు అరవింద్ ( allu aravind ) మరియు చిరంజీవి ( chiranjeevi )మధ్య ఏదో గొడవ జరుగుతుంది అంటూ ప్రచారం మొదలైంది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ మరియు ఆయన అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఆ గొడవలను అల్లు అరవింద్ బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాడని రకరకాలుగా పుకార్లు చేశాయి. ఈ సమయంలోనే అల్లు అర్జున్ మరియు ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా అల్లు రామలింగయ్య వందవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ మీడియాకు కనిపించారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా కనిపించడంతో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయంటారేంటి ఇంత హ్యాపీగా కలిసి ఉంటే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, కొందరు మాత్రం కెమెరాల ముందు నవ్వుతూ ఫోటోలకు ఫోజు ఇస్తే కోల్డ్ వార్ లేనట్లా అంటూ కామెంట్ చేస్తున్నారు. జనాలు చూడడానికి ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి ఉండవచ్చు కదా వారి మధ్య కోల్డ్ వార్ జరగడం లేదని ఎలా చెప్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ రీసెంట్ ఫొటోస్ మెగా ఫ్యామిలీ లో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పకనే చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆ ఫోటోలు జనాల్లో చర్చనీయాంశంగా మారాయి, కొందరు మెగా ఫ్యామిలీలో విభేదాలు లేవని సంతోషిస్తుండగానే మరి కొందరు మాత్రం అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఎలాంటి విభేదాలు బయట పడవద్దనే ఉద్దేశంతో కెమెరా ముందు కాస్త నటించారని.. వాళ్లు సహజంగానే మంచి నటులు కనుక వాళ్లంతా కలిసి పోయినట్లుగా అనిపిస్తుందని విమర్శలు చేస్తున్నారు. యాంటీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ ఇలాంటి విమర్శలు చేస్తూనే ఉంటారు. వాటిని మెగా ఫాన్స్ తిప్పి పడుతూనే ఉంటారు. మెగా ఫ్యాన్స్ అంటున్న మాట ఏంటంటే మెగా ఫ్యామిలీలో అంతా కలిసే ఉన్నారు.. ఏ ఒక్కరి మధ్య గొడవలు లేవు.. విభేదాలు లేవు.. కోల్డ్ వార్ అసలే లేదు. ఇది నిజమైతే అంతా హ్యాపీనే కదా..!
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.