Divorced his wife knowing that death was imminent video
Viral Video : ప్రస్తుత రోజుల్లో పెళ్లి చేసుకున్న భార్యపై పలు అనుమానాలతో చాలామంది ప్రాణాలు తీసేస్తున్నారు. సమాజంలో పెరిగిన టెక్నాలజీ చేతిలో ప్రపంచం స్నేహం చేయడానికి రకరకాల మార్గాలు ఉండటంతో… చాలా కుటుంబ జీవితాలలో ప్రేమకు బదులు అనుమానాలు ఎక్కువైపోయాయి. ఇటువంటి ప్రపంచంలో ఓ భర్త తన మరణాన్ని ముందే తెలుసుకొని కట్టుకున్న భార్యకు మంచి జీవితం కలిగేలా… చదువు కోసం డబ్బులు సమకూర్చి చదివించడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఏవూరి హర్షవర్ధన్ అనే యువకుడు.. ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పని చేస్తున్నాడు.
అయితే 2020 ఫిబ్రవరి నెలలో హర్షవర్ధన్ కి సింధు అనే అమ్మాయితో పెళ్లయింది. ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే పెళ్లయ్యాక ఫిబ్రవరి నెలకొరికి భార్యని విడిచిపెట్టి ఆమెకు వేసా ఏర్పాటు కోసం ఆస్ట్రేలియా వెళ్లడం జరిగింది. ఆ తర్వాత భార్యను తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా కరోనా రావడం జరిగింది. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఇటువంటి క్రమంలో హర్షవర్ధన్ కి లంగ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయగా వెంటనే ఇండియాకు వచ్చేయమంటారు.
Divorced his wife knowing that death was imminent video
కానీ ఆస్ట్రేలియాలోనే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు హర్ష బదులిచ్చాడు. కానీ ఉన్న కొద్ది వ్యాధి తీవ్రతరం కావడంతో వైద్యులు మరణం తద్యమని చెప్పటంతో హర్ష ఎంతో తలడిలిపోయాడు. ఈ క్రమంలో కేవలం పెళ్లయి వారం రోజులు మాత్రమే కావటంతో భార్య సింధు భవిష్యత్తు గురించి ఆలోచించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను విడాకులకు ఒప్పించి.. అమెరికాలో ఒక మంచి చదువు చదవటానికి అన్ని సదుపాయాలు కల్పించి ఆమె భవిష్యత్తుకి కావాల్సిన ఏర్పాట్లు హర్ష దగ్గరుండి చూసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల బాధ్యతను తమ్ముడికి అప్పగించి.. తన చావు ఎవరికీ భారం కాకుండా తుది శ్వాస విడిచాడు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.