nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : గత నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది. జనవరిలో పెరగాల్సిన డీఏ గత నెలలో పెరిగిన విషయం తెలిసిందే. జనవరి 1, 2023 నుంచి డీఏ పెంపు అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను 4 శాతం పెంచింది. అయితే.. మరోసారి అంటే వచ్చే జులైలో డీఏను మరోసారి పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.
7th Pay Commission more salary hike for employees in july as da hike
జులైలో మరో 4 శాతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెరుగుతుంది. జనవరిలో పెరగాల్సిన డీఏ.. గత నెల పెరిగింది. మళ్లీ జులైలో పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ రెండూ పెరిగే అవకాశాలు ఉన్నాయట. దీని వల్ల ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ మరో 4 శాతం పెరిగితే అది 46 శాతం కానుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.
good news to pensioners and employees by central govt
డీఏ పెంపు వల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే.. 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగుల బేసిక్ పే ప్రకారం డీఏ పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను కేంద్రం పెంచుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 28, 2022న కేంద్రం డీఏను పెంచింది. ఆ తర్వాత మళ్లీ గత నెలలో జనవరి డీఏను పెంచి జనవరి 1 నుంచి డీఏను అమలులోకి తీసుకొచ్చింది. మళ్లీ జులైలో ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.