Rashmi Gautam : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో పాల్గొనే డాన్సర్లు, కమెడియన్స్, జడ్జిలు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఎంతో వినోదాన్ని అందించడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ ఈటీవీలో “పెళ్ళాం వద్దు -పార్టీ ముద్దు”అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వేదికపై సందడి చేసి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఎంతో సందడి చేశారు. అందరూ ఓ పబ్ కి వెళ్లి నానా రచ్చ చేశారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఒక టేబుల్ దగ్గర కూర్చోగా వారి దగ్గరికి యాంకర్ రష్మీ వెళ్లి అబ్బా… ఏంటో మీతో మాట్లాడుతుంటే తాగకుండానే కళ్ళు తిరుగుతున్నాయి. అని అనడంతో వెంటనే హైపర్ ఆది మరి రాత్రి తాగింది దిగాలి కదా ఫస్ట్.. అంటూ తనదైన శైలిలో యాంకర్ రష్మీ పై పంచ్ వేశాడు. ఇలా హైపర్ ఆది తనపై పంచ్ వేయడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఎంతో గట్టిగా నవ్వుకున్నారు.
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
This website uses cookies.