Bandla ganesh : ఇటీవల మా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముందు ప్రెసిడెంట్ పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీకి దిగారు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్, సాయి కుమార్, హేమ కూడా దిగితున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించి తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పవన్ కళ్యాణ్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్, సమీర్, నాగ బాబు, సురేష్ కొండేటి, సన, సహా మిగతా సభ్యులందరు హాజరయ్యారు.
ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఇది పదవి కోసం కాదు మా లో కొన్ని కీలకమైన మార్పులు తెచ్చేందుకు పోటీ చేస్తున్నాని అన్నాడు. డర్టీగా కాకుండా హెల్తీగా పోటీ చేద్దామని, ఇదే విషయాన్ని మంచు విష్ణుని కూడా అడిగినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఆయనకి మెగా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుందని ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. మూడు నెలల క్రితమే నాగబాబుని ప్రకాష్ రాజ్ కలిసి మాట్లాడాడు. ఈ విషయాన్ని ఇద్దరు ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా లోకల్, నాన్ లోకల్ అనే ప్రస్తావన వచ్చింది.
దాంతో ప్రకాష్ ఇచ్చుకోవాల్సిన వివరణ ఇచ్చారు. ఇక్కడ నేను అవార్డులు తీసుకున్నప్పుడు, సినిమాలు చేసినఫ్ఫుడు, తెలంగాణలో ఊర్లు దత్తత తీసుకున్నప్పుడు రాని లోకల్ నాన్ లోకల్ టాపిక్ ఇప్పుడెందుకు అని సూటిగా ప్రశించాడు. అదే సమయంలో మైక్ అందుకున్న బండ్ల గణేష్ తన స్టైల్ లో రెచ్చిపోయారు. ప్రకాష్ రాజ్ ఏమేమి చేస్తున్నాడో తన స్టైల్లో చెప్పుకొచిన బండ్ల గణేష్..ఈ లోకల్ నాన్ లోకల్ గోలేంటి..ఇది మా కి సంబంధించిన విషయం. మా విషయం. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. అన్నాడు. ఒకవేల ఇదే పాయింట్ మాట్లాడుకుంటే ఇండియాలో పుట్టిన ప్రభాస్ టాలీవుడ్ హీరో అయుండి ఇండియాని ఏలుతున్నాడు అని గర్జించాడు. దాంతో అందరూ బండ్ల గణేష్ మాటల్లో అర్థం ఏంటో అని ఆలోచనలో పడ్డారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.