kadamabari kiran sensational comments on akkineni Nagarjuna
Nagarjuna : తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి.మెగా ఫ్యామిలీ తర్వాత మళ్లీ అంతటి పవర్ ఫుల్ ఫ్యామిలీ అంటే అక్కినేని ఫ్యామిలీ అంటుంటారు. ప్రస్తుతం చిరు, నాగ్ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీని తమ భుజాలపై మోస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.పరిశ్రమలకు ఏ కష్టం వచ్చినా వీరు ఇద్దరూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యి పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.చిరుకు తమ్ముడిగా నాగార్జున మెదులుతుంటాడు. ఈ రెండు ఫ్యామిలీలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటాయి.
ఇక కింగ్ నాగార్జున తనయులు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ కూడా స్టిల్ సినిమాలు చేస్తూ కొడుకులకు గట్టి పోటీని ఇస్తున్నారు. అయితే, నాగార్జునపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు.తన సినిమా స్టోరీ వినేందుకు ఏకంగా నాగార్జున 17 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అది ఇంకా కొలిక్కి రాలేదని అన్నారు.ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
kadamabari kiran sensational comments on akkineni Nagarjuna
నాగార్జున గారికి కుర్రాళ్ళ రాజ్యం అనే సినిమా తర్వాత ఒక కథ చెప్పాలని ఆయన ఇంటికి వెళ్ళాను.నేను చెప్పే కథ వినడానికి నాగార్జున ఏకంగా రెండున్నర గంటలు కూర్చున్నారంటే అది ఒక అద్భుతం.కానీ నేను చెప్పిన కథకు నాగార్జున 2 సీన్లను కరెక్షన్ చేయమని తెలిపారు.కానీ 17 ఏళ్లు గడిచినా ఆ రెండు సీన్ల కరెక్షన్ మాత్రం ఇప్పటికీ ఆయన వినడం లేదు.కానీ అది ఆయన తప్పు కాదన్నారు. నాగార్జునతో తెరకెక్కించాల్సిన బావ మూవీ ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందని ఆ ఇంటర్వ్యూలో అడిగితే.. ఎందుకంటే నాగార్జున క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది కదా అని కాదంబరి కిరణ్ అన్నారు.
నాగార్జునకు పల్లెటూరి టైటిల్స్ అంటే చాలా ఇష్టమని, ఇండస్ట్రీలో ఆయన్ను చినబాబు అని అందరూ పిలుస్తారని వెల్లడించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో డార్లింగ్ అనే పదాన్ని కనిపెట్టింది తానేనని కాదంబరి కిరణ్ చెప్పారు.నా డైలాగ్ను పూరి జగన్నాథ్ బుజ్జిగాడు మూవీలో పెట్టుకున్నారు.ఇక ఆ తర్వాత ప్రభాస్కు అది ఊతపదం గా మారిపోయిందని వివరించే ప్రయత్నంచేశారు.
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్…
This website uses cookies.