Samantha ready to second marriage
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత నటించిన శాకుంతలం చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చివరిగా సమంత నటించిన ‘యశోద’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెల్సిందే..ఈ సినిమా తర్వాత ఆమె ‘శాకుంతలం’ అనే భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది…గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా విడుదల కాగా, ఈ ట్రైలర్ కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత చాలా ఎమోషనల్ అయ్యారు.
గుణశేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. ‘శాకుంతలం’ సినిమాకు నిజమైన హీరో సమంతే అని గుణశేఖర్ అన్నప్పుడు సమంతఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఆమె మాట్లాడిన మాటలు కూడా చాలా ఎమోషనల్గానే సాగాయి. సమంత మాటలకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. అయితే మయోసైటిస్ వ్యాధి ఉందని ప్రకటించాక సమంత మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. తన గత సినిమా ‘యశోద’ ప్రమోషన్లలో కూడా సమంత పాల్గొనలేకపోయింది. సమంత ఎమోషనల్ కావడం పట్ల సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కొందరు ఈవెంట్లో నాగ చైతన్య పేరు ఎత్తారా.. అందుకే ఏడ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత
naga chaitanya is the reason for Samantha emotional
మీడియా ముందుకు రావడం తో సోషల్ మీడియా లో ఉన్న ప్రముఖ పేజెస్ ‘సమంత ఏమిటి ఇలా అయిపోయింది..అందం మొత్తం తగ్గిపోయింది..విడాకులు తీసుకొని నిలదొక్కుకుంటున్న సమయం లో మయోసిటిస్ వ్యాధి రావడంతో చాలా ఇబ్బందుల్లో పడింది. ఆమె మునుపటిలాగ అందం మరియు అభినయం తో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఫేస్ బుక్ లో ఒక ప్రముఖ పేజ్ వేసిన పోస్ట్ కి సమంత స్పందించింది. నాకు ఎదురైనని సవాళ్లు పగవాడికి కూడా రాకూడదు…నాలాగా నెలల తరబడి హాస్పిటల్ బెడ్ కి పరిమితమై ట్రీట్మెంట్ తీసుకుంటూ బాధలు పడకూడదు…దేవుడు అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.