Jabardasth Emmanuel : ఇమ్మాన్యుయేల్‌ని క‌ర్రోడు అంటూ సెటైర్స్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ఇంద్ర‌జ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Emmanuel : ఇమ్మాన్యుయేల్‌ని క‌ర్రోడు అంటూ సెటైర్స్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ఇంద్ర‌జ‌

Jabardasth Emmanuel : ప్ర‌స్తుతం ప‌లు టీవీ ఛానెల్స్‌లో అనేక కామెడీ షోస్ ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. వాటిలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో, జ‌బ‌ర్ధ‌స్త్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ఈ కామెడీ షోల ద్వారా చాలా మంది క‌మెడీయ‌న్స్ బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై అల‌రిస్తున్నారు. అయితే వారిలో ఇమ్మాన్యుయేల్ ఒక‌రు. త‌క్కువ స‌మ‌యంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ అంత పాపుల‌ర్ కావ‌డానికి కార‌ణం తన శరీరం రంగు ఒకటైతే.. తన పక్కన నటించే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 August 2022,4:20 pm

Jabardasth Emmanuel : ప్ర‌స్తుతం ప‌లు టీవీ ఛానెల్స్‌లో అనేక కామెడీ షోస్ ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. వాటిలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో, జ‌బ‌ర్ధ‌స్త్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ఈ కామెడీ షోల ద్వారా చాలా మంది క‌మెడీయ‌న్స్ బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై అల‌రిస్తున్నారు. అయితే వారిలో ఇమ్మాన్యుయేల్ ఒక‌రు. త‌క్కువ స‌మ‌యంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ అంత పాపుల‌ర్ కావ‌డానికి కార‌ణం తన శరీరం రంగు ఒకటైతే.. తన పక్కన నటించే లేడీ కమెడియన్ వర్ష మరో కారణం.

Jabardasth Emmanuel : పాపం.. ఎందుకిలా?

ఇమ్మానుయేల్‌‌ ప్రస్తుతం మరో బుల్లితెర ప్రోగ్రాం లో కూడా బిజీగా ఉన్నాడు. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో చేస్తున్నాడు. ఇక ఈ షోలో ఇమ్మానుయేల్‌‌ తన కామెడీ సీన్స్ తో బాగా ఆకట్టుకుంటాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈటీవీ 27 సంవత్సరాల సందర్భంగా మల్లెమాల ఓ ఈవెంట్ ని నిర్వహించింది. ఇక దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో ఈటీవీ సీరియల్ నటీనటులతో పాటు, ఆర్టిస్టులు, న్యూస్ యాంకర్లు కూడా వచ్చారు. ఓ స్కిట్లో భాగంగా ఓ న్యూస్ యాంకర్.. ఇమ్మానుయేల్ పై ఓ ట్రోల్ వేశారు.

News ANchors Satires On Jabardasth Emmanuel

News ANchors Satires On Jabardasth Emmanuel

నైజీరియా, వెస్ట్ ఇండియన్స్ దేశాలు ఇమ్మానుయేల్ ను మా వాడు అంటే మావాడు అని కొట్టుకొని చస్తున్నారు అంటూ వార్త చదవటంతో.. ఇక్కడ ఆయనను ఆ యాంకర్ చే కర్రోడు అంటూ మల్లెమాల అనిపించేలా చేశారు. కాగా, బుల్లితెరపై రష్మీ, సుధీర్ తరువాత బాగా ఫేమస్ అయిన జంట ఇమ్మానుయేల్-వర్ష . అవకాశం దొరికినపుడల్లా వీరిద్దరి లవ్ ట్రాక్‌ను మల్లెమాల నిర్వాహకులు ప్రోమోలో చూపిస్తూ.. హైప్ పెంచేస్తుంటారు. ఇటీవల రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో ఇమ్మానుయేల్ కాదంటే.. తన ఊపిరి ఉండదంటూ జబర్దస్త్ వర్ష చెప్పిన మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది