Pawan Kalyan : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి ఉంటుంది. ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ బ్రేక్ చేసిన డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు ఆయన కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కూడా తీస్తున్నాడు. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడట శంకర్. కానీ దిల్ రాజ్ మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా రాంచరణ్ బాగా సూట్ అవుతుందని చేద్దామంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో శంకర్ మరో కొత్త సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేశాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత శంకర్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ బ్రో ది అవతార్ ‘ సినిమా విడుదలకు రెడీగా ఉంది.
వచ్చే నెల 28వ తారీకున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఓజీ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా పాన్ ఇండియా స్థాయిలో తమ పేరును పాపులర్ చేసుకోబోతున్నారు. మహేష్ బాబు రాజమౌళితో చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా హవా నడుస్తుంది. మన హీరోలంతా దేశమంతటా గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.