Prabhas Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్. అవును.. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్ చాలా టెన్షన్ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయితే ఆ తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు అంతలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దానికి కారణాలు అనేకం. ఏది ఏమైనా ప్రభాస్ చేతుల్లో ఇప్పటికీ బోలెడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఇతర సినిమాల షూటింగ్ లలోనూ బిజీగా గడిపేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు పఠాన్ మూవీ డైరెక్టర్ ను తీసుకోవాలని అనుకున్నారు. సిద్ధార్థ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ఈ సినిమా కూడా హైబడ్జెట్ తో రాబోతుందని ప్రకటించారు. ఈ సినిమా కోసం పారితోషికాలు మాట్లాడుకోవడం కూడా అయింది. సిద్ధార్థ్ కు రూ.75 కోట్ల పారితోషికం ఇస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ఒప్పుకున్నారు. అన్నీ ఓకే.. ఇక పట్టాలెక్కడమే లేట్ అని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా కథ కోసం చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందట.
ప్రస్తుతం సిద్ధార్థ్ ఫైటర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకే సమయం మొత్తం కేటాయిస్తుండటంతో ప్రభాస్ సినిమాకు కథను సిద్ధంగా చేయడం సిద్ధార్థ్ కు కత్తి మీద సాము అవుతోంది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడట సిద్ధార్థ్. మళ్లీ ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఈ కాంబోతో వస్తామని ఒక మాట అనుకున్నారట. ఏది ఏమైనా.. ప్రభాస్ ఖాతాలో చిరస్థాయిలో నిలిచిపోవాల్సిన ఒక గొప్ప సినిమా మాత్రం ఆగిపోయింది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.