
Raja Ravindra : చిరంజీవి , మోహన్ బాబు గొడవపై క్లారిటీ ఇచ్చిన రాజా రవీంద్ర..!
Raja Ravindra : తెలుగు పాపులర్ నటులలో ఒకరు రాజా రవీంద్ర. నిప్పురవ్వ అనే సినిమాతో రాజా రవీంద్ర నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. సూర్యవంశం, పెదరాయుడు సినిమాలతో రాజా రవీంద్ర ఫుల్ పాపులారిటీని తెచ్చుకున్నారు. సినిమాలలో నటించడంతోపాటు రాజా రవీంద్ర పలువురు హీరో హీరోయిన్లకు డేట్లను కూడా చూసేవారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజా రవీంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి మోహన్ బాబు మధ్య ఉన్న గొడవల గురించి మనకెందుకు అని వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకుంటారు అని అన్నారు. ఇక రాజా రవీంద్ర రవితేజకు డేట్స్ చూశానని అన్నారు.
నేను ఆర్టిస్ట్ కావడంతో హీరో ఏదైనా ప్రాబ్లం చెబితే నాకు సులభంగా అర్థమవుతుందని రాజా రవీంద్ర అన్నారు. నాకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుందని నిర్మాతలతో అందరితో తనకు పరిచయం ఉందని రాజా రవీంద్ర అన్నారు. నేను హీరోలకు మేనేజర్ అయిన యాక్టర్ గానే నన్ను చూస్తారని పేర్కొన్నారు. తనకు సినిమా కష్టాలేవి రాలేదని రాజా రవీంద్ర తెలిపారు. చిరంజీవికి మోహన్ బాబుకు మధ్య గొడవలు లేవని అన్నారు. చిరంజీవి పుట్టినరోజుకు మోహన్ బాబు బహుమతిగా బైక్ పంపించారని రాజా రవీంద్ర అన్నారు. చిరంజీవి సన్ ఆఫ్ ఇండియా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారని రాజా రవీంద్ర పేర్కొన్నారు. రవితేజ కెరీర్ ఎదుగుదలలో తన పాత్ర లేదని తన టాలెంట్ తో రవితేజ ఎదిగారని రాజా రవీంద్ర వెల్లడించారు.
మోహన్ బాబు 5 గంటలకే లేచి ఎక్ససైజ్ చేస్తారని, చాలా డిసి ప్లేన్ గా ఉంటారని, ఆయనలాగే విష్ణు కూడా చాలా డిసిప్లేన్ గా ఉంటారని, ఒకవైపు హీరోగా నిర్మాతగా రోజంతా బిజీగా ఉంటారని అయినా కూడా ఆయన నైట్ 9:30 కల్లా బెడ్ ఎక్కుతారని అంత డిస్ప్లేన్ గా ఉండడం మామూలే విషయం కాదని రాజా రవీంద్ర అన్నారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్లకే ఎక్కువ కష్ట ఉంటుందని దానిని నిలుపుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. అందుకే వాళ్ళు అంతగా కష్టపడతారని రాజా రవీంద్ర అన్నారు. అలా కష్టపడకపోతే వాళ్లపై విమర్శలు వస్తాయని అన్నారు.
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
This website uses cookies.