Ram charan రామ్ చరణ్ ‘బిగ్‌బాస్’ ఎంట్రీ.. బూతులు మాట్లాడుత‌ది.. ఊమా దేవి ప‌రువు తీసిన నాగార్జున | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ram charan రామ్ చరణ్ ‘బిగ్‌బాస్’ ఎంట్రీ.. బూతులు మాట్లాడుత‌ది.. ఊమా దేవి ప‌రువు తీసిన నాగార్జున

ram charan ఇటీవల పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ఫైవ్’ ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. ఈ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘బిగ్ బాస్’ షో వ్యుయర్స్‌కు నాగార్జున సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘బిగ్ బాస్’ 5 తెలుగు ఎంట్రీ ఇచ్చారు. అయితే, చరణ్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడి వారిని ఆర్డర్‌లో పెట్టేందుకే వచ్చాడని నాగార్జున పేర్కొన్నాడు. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 September 2021,9:39 pm

ram charan ఇటీవల పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ఫైవ్’ ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. ఈ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘బిగ్ బాస్’ షో వ్యుయర్స్‌కు నాగార్జున సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘బిగ్ బాస్’ 5 తెలుగు ఎంట్రీ ఇచ్చారు. అయితే, చరణ్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడి వారిని ఆర్డర్‌లో పెట్టేందుకే వచ్చాడని నాగార్జున పేర్కొన్నాడు.

ram charan entry in bigg boss 5 telugu house

ram charan entry in bigg boss 5 telugu house

బిగ్ బాస్ 5 తెలుగు కంటెస్టెంట్స్‌తో ముచ్చటించిన రామ్ చరణ్ ram charan

ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా ట్విట్టర్ వేదికగా విడుదల చేయగా, సోషల్ మీడియాలో అది తెగ వైరలవుతోంది. హౌజ్ ఆర్డర్ తప్పిందని, దానిని ఆర్డర్‌లో పెట్టేందుకు, కంటెస్టెంట్స్‌ను సెట్ చేసేందుకు స్పెషల్ గెస్ట్ గా చెర్రీ వచ్చాడని నాగార్జున చెప్పకనే చెప్పారు. రామ్ చరణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. తాను లోబోలా డ్రెస్ అయ్యి వచ్చానని చెర్రీ పేర్కొన్నాడు.

ram charan entry in bigg boss 5 telugu house

ram charan entry in bigg boss 5 telugu house

యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ ఇంకా తదితర హౌజ్ కంటెస్టెంట్స్‌తో మెగాస్టార్ తనయుడు మాట్లాడారు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ 5 తెలుగు కంటెస్టెంట్స్ రామ్ చరణ్‌ ram charan ను రెండు వారాల పాటు హౌజ్‌లో ఉంచాలని కోరడం విశేషం. చెర్రీ ఇటీవల తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంకు కూడా హాజరయ్యాడు. ఇకపోతే చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల పోస్ట్‌పోన్ కాగా, జీనియస్ ఫిల్మ్ మేకర్ శంకర్ డైరెక్షన్‌లో చరణ్ నటించే సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. త్వరలో మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బ్యూటిఫుల్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది