
Rashmi Gautam : మగవాళ్లు మంచోళ్లు కాదు కాబట్టే రేపులు.. రష్మీ చేసిన పోస్ట్పై వివాదం..!
Rashmi Gautam : జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ రష్మీ గౌతమ్. నటిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత యాంకర్గా అదరగొడుతుంది. సోషల్ మీడియాలోను తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది.ఇక జంతు ప్రేమికురాలు అయిన రష్మీ కరోనా సమయంలో కుక్కలకు ఆహారం నీరు అందించి మానవత్వం చాటుకుంది. డాగ్స్ కు ఏదైనా ఆపద వస్తే వెంటనే రియాక్ట్ అవుతూ దానిని హింసించిన వారికి మాస్ వార్నింగ్ కూడా ఇస్తుంటుంది. సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై స్పందిస్తూ అందుకు కారణమైన వారిని కడిగిపడేస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రకంపనలు రేపుతుంది.
ప్రముఖ రైటర్ రచెల్ మోరన్ రాసిన కోట్ని స్టోరీలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ అయింది… ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన విషయం ఉంది. మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్ పెట్టాలి, కానీ `డిక్ కాదు అని రచెల్ మోరన్ రాసిన కోట్ని మరో రైటర్ పంచుకోగా, ఆ స్క్రీన్ షాట్ని రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు రష్మీ చేసిన పోస్ట్ అందరిలో లేనిపోని అనుమానాలు కలిగిస్తుంది.మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు అనే విధంగా అందులో ఉంది.
Rashmi Gautam : మగవాళ్లు మంచోళ్లు కాదు కాబట్టే రేపులు.. రష్మీ చేసిన పోస్ట్పై వివాదం..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా మహిళలపై దారుణంగా రేప్ జరుగుతుంది. అందుకే రష్మీ ఇలా స్పందించి ఉంటుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు రష్మీపై పాజిటివ్గా స్పందిస్తే మరి కొందరు మాత్రం ఎప్పటి మాదిరిగానే ఆమెని తిట్టిపోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్.. . జబర్దస్త్ షోకి యాంకర్గా దాదాపు 11ఏళ్లుగా రాణిస్తుంది. అనసూయ రెండేళ్ల క్రితం షో నుంచి తప్పుకుంది. కానీ రష్మి కొనసాగుతుంది. తన అందంతో, అభినయంతో, ముద్దుముద్దు మాటలతో అలరిస్తూ. వినోదాన్ని పంచుకుంది. జబర్దస్త్ షోతోపాటు ఆమె `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా యాంకర్గా చేస్తుంది.
Mad For Each Other Couple Show : బిగ్బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు…
Half-day schools : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభవార్త తెలియజేసింది.…
Pratyusha Death Case : టాలీవుడ్లో విషాదానికి ప్రతీకగా నిలిచిన నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం…
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై ఆధిపత్యం చాటింది. ఫిబ్రవరి 15న…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు…
Income Tax Rules : దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఫారమ్…
NCC Jobs : భారత సైన్యంలో అధికారిణిగా సేవ చేయాలని ఆశిస్తున్న మహిళలకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…
New DWCRA Schemes 2026 : మహిళా సాధికారతకు మరో ముందడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త…
This website uses cookies.