
Rashmi Gautam : మగవాళ్లు మంచోళ్లు కాదు కాబట్టే రేపులు.. రష్మీ చేసిన పోస్ట్పై వివాదం..!
Rashmi Gautam : జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ రష్మీ గౌతమ్. నటిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత యాంకర్గా అదరగొడుతుంది. సోషల్ మీడియాలోను తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది.ఇక జంతు ప్రేమికురాలు అయిన రష్మీ కరోనా సమయంలో కుక్కలకు ఆహారం నీరు అందించి మానవత్వం చాటుకుంది. డాగ్స్ కు ఏదైనా ఆపద వస్తే వెంటనే రియాక్ట్ అవుతూ దానిని హింసించిన వారికి మాస్ వార్నింగ్ కూడా ఇస్తుంటుంది. సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై స్పందిస్తూ అందుకు కారణమైన వారిని కడిగిపడేస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రకంపనలు రేపుతుంది.
ప్రముఖ రైటర్ రచెల్ మోరన్ రాసిన కోట్ని స్టోరీలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ అయింది… ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన విషయం ఉంది. మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్ పెట్టాలి, కానీ `డిక్ కాదు అని రచెల్ మోరన్ రాసిన కోట్ని మరో రైటర్ పంచుకోగా, ఆ స్క్రీన్ షాట్ని రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు రష్మీ చేసిన పోస్ట్ అందరిలో లేనిపోని అనుమానాలు కలిగిస్తుంది.మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు అనే విధంగా అందులో ఉంది.
Rashmi Gautam : మగవాళ్లు మంచోళ్లు కాదు కాబట్టే రేపులు.. రష్మీ చేసిన పోస్ట్పై వివాదం..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా మహిళలపై దారుణంగా రేప్ జరుగుతుంది. అందుకే రష్మీ ఇలా స్పందించి ఉంటుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు రష్మీపై పాజిటివ్గా స్పందిస్తే మరి కొందరు మాత్రం ఎప్పటి మాదిరిగానే ఆమెని తిట్టిపోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్.. . జబర్దస్త్ షోకి యాంకర్గా దాదాపు 11ఏళ్లుగా రాణిస్తుంది. అనసూయ రెండేళ్ల క్రితం షో నుంచి తప్పుకుంది. కానీ రష్మి కొనసాగుతుంది. తన అందంతో, అభినయంతో, ముద్దుముద్దు మాటలతో అలరిస్తూ. వినోదాన్ని పంచుకుంది. జబర్దస్త్ షోతోపాటు ఆమె `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా యాంకర్గా చేస్తుంది.
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.