
samantha post about kashmir
Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ అమ్మడు చేసే అందాల రచ్చమాములుగా ఉండదు. ఓ వైపు సినిమాలే చేస్తూనే ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సామ్.నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ జీవితంపై కూడా ఫోకస్ పెట్టింది. తన స్నేహితులతో కలిసి విహార యాత్రలకు, ట్రెక్కింగ్స్కు వెళుతుంది. అంతే కాదండోయ్ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటోంది. తన మనసులో భావాలను బయట పెట్టేలా కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ వస్తుంది ఈ చెన్నై బ్యూటీ.
కొన్ని సందర్భాల్లో సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన కామెంట్స్ ఆమె ఎవరినో టార్గెట్ చేస్తున్నాయనే భావన కూడా నెటిజన్స్లో తీసుకు వచ్చిందనే చెప్పాలి. అందుకు తాజాగా సమంత పోస్ట్ చేసిన మరో కామెంట్ కూడా ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇంతకీ సమంత సదరు కామెంట్లో ఏం చెప్పిందో తెలుసా! ‘‘నిజాలు అరుదుగా బయటకు వస్తాయి. కానీ సమాజం అబద్దాలనే ఎక్కువగా నమ్ముతుంది. అలాంటి అబద్దాలే ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి’’ అని సామ్ పేర్కొంది. ఈ కామెంట్ చూసిన వారు సమంత జీవితంలో అబద్దాల కారణంగా దెబ్బతినడంతోనే అలాంటి కామెంట్స్ చేస్తుందని అంటున్నారు. సమంత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
samantha latest comments on lis goes viral
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత చేస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. అందులో ముందుగా ‘యశోద’ అనే థ్రిల్లర్ ఆగస్ట్ 12న రిలీజ్ అవుతుంది. ఇక మరో పాన్ ఇండియా మూవీ గుణ శేఖర్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరో వైపు జాన్ పిలిప్ దర్శకత్వంలో ‘అరెంజ్మెంట్ ఆఫ్ లవ్’ అనే ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి రెడీ అవుతోంది సమంత. ఈ అమ్మడు రానున్న రోజులలో మంచి సినిమాలతో అలరిస్తానంటుంది.
samantha latest comments on lis goes viral
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.