Samantha : సమంతకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. అతడినే పెళ్లి చేసుకుంటుందా ఏమి?
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ నాగ చైతన్యని వివాహం చేసుకొని కొన్నాళ్లపాటు సంతోషంగా ఉంది. ఆ తర్వాత అతనితో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుండి సమంత గ్లామర్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ మధ్య తరచూ ఇలాంటి బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తున్న సమంతపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికి,ఈ అమ్మడు ఏ ఆగడం లేదు. ఇలాంటి ఫొటోలు వద్దని, ఒకప్పటి సమంతే తమకు కావాలని మొత్తుకుంటున్న కూడా సమంత అస్సలు తగ్గడం లేదు.
అయితే సమంత ఇటీవలి కాలంలో సినిమాలు చేయకపోయిన కూడా ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంది. కేక పెట్టించే అందాలతో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సమంత ఫ్యాన్స్ మీట్ పెట్టింది. పలువురు అభిమానులతో ముచ్చటించిన ఆమె చాలా ఎమోషనల్ అయింది. తన కోసం వచ్చిన ప్రతి ఒక్క అభిమానిని కలిసింది. వారిని హగ్ చేసుకొని అలానే వారు ఇచ్చిన గిఫ్ట్ లు అందుకుంది. అయితే సమంతకి ఒక అభిమాని అయితే ఏకంగా రోజా పువ్వు ఇచ్చాడు. దానిని నవ్వుతూ తీసుకుంది సమంత. ఇక వాటిని చూస్తూ సమంత మురిసిపోయింది. అయితే దానిపై కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి సమంత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతడేనా అని కామెంట్స్ చేస్తున్నారు.
Samantha : సమంతకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. అతడినే పెళ్లి చేసుకుంటుందా ఏమి?
ఓ మహిళా అభిమాని అయితే ఏడుస్తూ సమంతని హగ్ చేసుకోగా సామ్ ఆమెని ఓదార్చింది. అనంతరం సమంతతో కేక్ కట్ చేయించారు అభిమానులు. అభిమానుల ప్రేమని చూసి సమంత కూడా ఎమోషనల్ అయింది. ఇక సమంత త్వరలో సినిమాలతో తిరిగి అలరించాలని అనుకుంటుంది. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్తో త్వరలో పలకరించబోతుంది. ఈ సిరీస్ సమంతకి మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నారు. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రం చేసింది. ఈ మూవీ అంతగా ఆదరణకు నోచుకోలేదు
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
This website uses cookies.