
Women : పెళ్లి చేసుకుంటే అకౌంట్లోకి రూ.2లక్షలు.. గవర్నమెంట్ బంపర్ ఆఫర్..!
Women : పెళ్లి అనేది ప్రతి మనషి జీవితంలో ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సృష్టిలో మానవ మనుగడకు పెళ్లి అనేది మూలం. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని ముందుకు వెళ్లాలనేది సృష్టి ధర్మం. అనాధిగా వస్తున్న ఈ తతంగం ఇప్పటకీ కొనసాగుతుంది. అయితే పెళ్లి విషయంలో కూడా కొన్ని పథకాలు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు మొన్నటి వరకు కల్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెబుతోంది.
అయితే కొత్తగా పెళ్లి చేసుకునే వారికే ఈ పథకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రెండో పెళ్లి విషయంలో కూడా ఇలాంటి ఓ పథకం తెస్తున్నారు. ఈ సమాజంలో చాలా మంది మహిళలు భర్తలకు దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతున్నారు. భర్త వేధింపులు భరించలేక, భర్తతో బతకలేక విడాకులు తీసుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇంకొందరు భర్త చనిపోతే ఒంటరిగా బతుకుతున్నారు. ఇలా ఒంటరిగా బతకండ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇక పిల్లలు ఉంటే ఆ బతుకు మరింత భారం అవుతుందనే చెప్పుకోవాలి. అందుకే ఇలాంటి ఒంటరి మహిళల బతుకులను దృష్టిలో ఉంచుకుని వారికి రెండో పెళ్లని ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం కొత్త పథకం తెచ్చింది.
చాలా మంది రెండో పెళ్లి అంటే ఏదో పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఇప్పుడిప్పుడే సంప్రదాయాలను బద్దలు కొడుతూ రెండో పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది. కానీ ఇంచా చాలా చోట్ల రెండో పెళ్లి అంటే కొంత పెదవి విరుపు ఉంది. అందుకే ఇలాంటి సంకెళ్లను తెంచేసి రెండో పెళ్లితో ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.
అంటే రెండో పెళ్లి చేసుకునే వారికి ఈ పథకం కింద రూ.2లక్షలు ఇస్తారు. కాగా దీనికి కావాల్సినవి ఏంటంటే.. మొదటి భర్త డెత్ సర్టిఫికెట్ తో పాటు రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజీ సర్టిఫికెట్. కాగా ఇందులో ఓ కండీషన్ కూడా పెట్టింది ప్రభుత్వం. అర్హులైన మహిళలు రెండో పెళ్లి అయిన మొదటి ఏడాదిలోపే ఈ సర్టిఫికెట్లను సమర్పించాలి. అప్పుడే లబ్ది చేకూరుతుంది. అంతే కాకుండా పెన్షన్లు తీసుకునేవారు. ప్రభుత్వ ఉదయోగులు, ఆదాయ పన్ను కట్టే వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. మరి ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.