Categories: ExclusiveNationalNews

Women : పెళ్లి చేసుకుంటే అకౌంట్లోకి రూ.2లక్షలు.. గవర్నమెంట్ బంపర్ ఆఫర్..!

Advertisement
Advertisement

Women  : పెళ్లి అనేది ప్రతి మనషి జీవితంలో ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సృష్టిలో మానవ మనుగడకు పెళ్లి అనేది మూలం. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని ముందుకు వెళ్లాలనేది సృష్టి ధర్మం. అనాధిగా వస్తున్న ఈ తతంగం ఇప్పటకీ కొనసాగుతుంది. అయితే పెళ్లి విషయంలో కూడా కొన్ని పథకాలు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు మొన్నటి వరకు కల్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెబుతోంది.

Advertisement

అయితే కొత్తగా పెళ్లి చేసుకునే వారికే ఈ పథకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రెండో పెళ్లి విషయంలో కూడా ఇలాంటి ఓ పథకం తెస్తున్నారు. ఈ సమాజంలో చాలా మంది మహిళలు భర్తలకు దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతున్నారు. భర్త వేధింపులు భరించలేక, భర్తతో బతకలేక విడాకులు తీసుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇంకొందరు భర్త చనిపోతే ఒంటరిగా బతుకుతున్నారు. ఇలా ఒంటరిగా బతకండ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇక పిల్లలు ఉంటే ఆ బతుకు మరింత భారం అవుతుందనే చెప్పుకోవాలి. అందుకే ఇలాంటి ఒంటరి మహిళల బతుకులను దృష్టిలో ఉంచుకుని వారికి రెండో పెళ్లని ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం కొత్త పథకం తెచ్చింది.

Advertisement

చాలా మంది రెండో పెళ్లి అంటే ఏదో పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఇప్పుడిప్పుడే సంప్రదాయాలను బద్దలు కొడుతూ రెండో పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది. కానీ ఇంచా చాలా చోట్ల రెండో పెళ్లి అంటే కొంత పెదవి విరుపు ఉంది. అందుకే ఇలాంటి సంకెళ్లను తెంచేసి రెండో పెళ్లితో ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.

అంటే రెండో పెళ్లి చేసుకునే వారికి ఈ పథకం కింద రూ.2లక్షలు ఇస్తారు. కాగా దీనికి కావాల్సినవి ఏంటంటే.. మొదటి భర్త డెత్ సర్టిఫికెట్ తో పాటు రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజీ సర్టిఫికెట్. కాగా ఇందులో ఓ కండీషన్ కూడా పెట్టింది ప్రభుత్వం. అర్హులైన మహిళలు రెండో పెళ్లి అయిన మొదటి ఏడాదిలోపే ఈ సర్టిఫికెట్లను సమర్పించాలి. అప్పుడే లబ్ది చేకూరుతుంది. అంతే కాకుండా పెన్షన్లు తీసుకునేవారు. ప్రభుత్వ ఉదయోగులు, ఆదాయ పన్ను కట్టే వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. మరి ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Advertisement

Recent Posts

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

42 mins ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

8 hours ago

This website uses cookies.