Samantha : సమంత, Samantha, Naga Chaitanya, నాగచైతన్య ఇద్దరూ విడాకులు,Divorce, తీసుకొని సంవత్సరం అవుతోంది. ఇద్దరూ తమ కెరీర్ లో ఫుల్ బిజీ అయిపోయారు. అయినప్పటికీ ఇంకా సామ్, చైతూ విడాకులు గురించి ఇప్పటికీ సోషల్ మీడియా,Social media,లో చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే.. కొందరు ఏదైనా తప్పు చేస్తే భయపడతారు. లేదంటే సైలెంట్ గా ఉంటారు. అందుకే మౌనంగా ఉంటే తప్పు చేసినట్టే అని అంటుంటారు కొందరు. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున అదే పని చేశాడని అంటున్నారు. సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తోంది. నాగార్జున కొడుకు నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకుంటే..
అటు సమంత ఫ్యామిలీ కానీ..ఇటు చై ఫ్యామిలీ కానీ నెగెటివ్ గా ఏం స్పందించలేదు. నాగార్జున,Nagarjuna, కూడా వాళ్ల విడాకులకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టి వదిలేశాడు. ఆ తర్వాత సమంత జోలికే పోలేదు. కానీ.. ప్రస్తుతం సమంతకు అరుదైన వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. తను వెంటనే కోలుకోవాలని.. మళ్లీ మామూలు మనిషి కావాలని ఇండస్ట్రీ మొత్తం ప్రార్థిస్తోంది. తన మాజీ కోడలు అయినప్పటికీ ఇప్పటి వరకు నాగార్జున కూడా తన వ్యాధి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సమంతతో చైతన్య విడాకులు తీసుకునే సమయంలో నాగార్జునను సమంత అనరాని మాటలు అన్నదట.
నీలాగానే నీ కొడుకుకు కూడా భార్యకు గౌరవం ఇవ్వడం తెలియదు. నువ్వు కూడా నీ మొదటి భార్యకు గౌరవం ఇవ్వలేదు.. అంటూ కొంచెం ఓవర్ గానే సమంత మాట్లాడిందట. అప్పటి వరకు సమంత మీద ఉన్న నాగ్ కు ఉన్న అభిప్రాయం.. ఆ మాటలతో ఒక్కసారిగా మారిపోయిందట. తనను అప్పటి నుంచి నాగార్జున చీదరించుకుంటున్నారని అంటున్నారు. నాగార్జున, Nagarjuna, కూడా నిజంగానే తప్పు చేశాడు కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారు అంటూ కొందరు సమంతకు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. Samantha, Naga Chaitanya, సమంత, నాగచైతన్య.. ఇద్దరూ విడాకులు తీసుకున్నా ఇంకా వీళ్ల టాపిక్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.