Shah Rukh Khan, NTR and Ram Charan are fighting for it
Heros : ప్రస్తుతం ఇండియాలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ పర్వం కొనసాగుతోంది. పెద్ద హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి.. ఎక్కువ ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలు దక్షిణాది సినిమా రంగానికి చెందిన టాప్ హీరోలతో కలిసి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇటీవల చిరంజీవి ఇంకా వెంకటేష్ లతో కలిసి సినిమా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా షారుక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్లు…
Shah Rukh Khan, NTR and Ram Charan are fighting for it
హాలీవుడ్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే.. ఫిలిం మేకర్ ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు “ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” గత కొంతకాలంగా రకరకాల కారణాలతో ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ సినిమా బడ్జెట్ మార్పులు ఇంకా కథానాయకుడు మార్పు గురించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఏపిక్ మూవీలో విక్కీ కౌశల్ స్థానంలో రణవీర్ సింగ్ సెట్ అవుతున్నట్లు కథనాలు వెలుపడ్డాయి.
కానీ తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం షారుక్, తారక్, చరణ్ ఆంటీ సూపర్ స్టార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రారంభంలో హిందీలోనే చేయాలని ఇప్పుడు ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారడంతో ఈ ముగ్గురు హీరోలతో చేయాలని ఆదిత్య ధర్ డిసైడ్ అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం. ఇక “ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” ప్రొజెక్ట్ లో నటించడానికి షారూఖ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం పోటిపడుతున్నట్లు సమాచారం.
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
This website uses cookies.