Heros : ప్రస్తుతం ఇండియాలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ పర్వం కొనసాగుతోంది. పెద్ద హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి.. ఎక్కువ ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలు దక్షిణాది సినిమా రంగానికి చెందిన టాప్ హీరోలతో కలిసి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇటీవల చిరంజీవి ఇంకా వెంకటేష్ లతో కలిసి సినిమా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా షారుక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్లు…
హాలీవుడ్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే.. ఫిలిం మేకర్ ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు “ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” గత కొంతకాలంగా రకరకాల కారణాలతో ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ సినిమా బడ్జెట్ మార్పులు ఇంకా కథానాయకుడు మార్పు గురించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఏపిక్ మూవీలో విక్కీ కౌశల్ స్థానంలో రణవీర్ సింగ్ సెట్ అవుతున్నట్లు కథనాలు వెలుపడ్డాయి.
కానీ తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం షారుక్, తారక్, చరణ్ ఆంటీ సూపర్ స్టార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రారంభంలో హిందీలోనే చేయాలని ఇప్పుడు ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారడంతో ఈ ముగ్గురు హీరోలతో చేయాలని ఆదిత్య ధర్ డిసైడ్ అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం. ఇక “ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” ప్రొజెక్ట్ లో నటించడానికి షారూఖ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం పోటిపడుతున్నట్లు సమాచారం.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.