Lata Mangeshkar : ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. మహమ్మారి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న లతాకు కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటికే పరిస్థితి తీవ్రంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని కానీ ఆవిడ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అయితే ఆవిడ పూర్తి ఆరోగ్య పరిస్థితులపై మరింత అప్ డేట్ రావాల్సి ఉంది. తమ అభిమాన గాయని కరోనా బారిన పడ్డారన్న విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో గత రెండు నాలుగు రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత కొన్ని వారాలుగా రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.
తమిళ ఇండస్ట్రీ లో ఇప్పటికే కమల్, విక్రమ్, వడివేలు, హీరోయిన్ త్రిషతో పాటు టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు, హీరో విశ్వక్ సేన్, మంచు లక్ష్మీ మాత్రమే కాక పలువురు మహమ్మారి బారిన పడ్డారు. అయితే వీరిలో ఇప్పటికే పలువురు కోలుకోగా.. కోవిడ్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.