Sri Reddy Again Targeted Daggubati Abhiram
Sri Reddy : దగ్గుబాటి అభిరామ్.. ఈ పేరు చెప్పగానే వెంటనే శ్రీరెడ్డి గుర్తుకు వస్తుంది. అందుకు కారణం శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో మనోడిని మొదట టార్గెట్ చేసి నానా హంగామా చేసింది. అభిరామ్ తనకు హీరోయిన్గా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని ఒదిలేసాడని చెప్పడంతో పాటు అతనితో చనువుగా ఉన్న ఫోటోలను బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. దీంతో అభిరామ్ ఒక్క సినిమా చేయకుండానే ఫుల్ పాపులర్ అయ్యాడు. అయితే ఇన్నాళ్లకు అభిరామ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇటీవల చిత్ర ప్రీ లుక్ పోస్టర్ విడుదల కాగా, ఇది ఆకట్టుకునేలా ఉంది. అహింస సినిమాలో అభిరామ్ రఘు అనే కుర్రాడి పాత్ర చేస్తుండగా.. హీరోయిన్ గీతిక అహల్య పాత్రలో కనిపిస్తోంది. అయితే ఈ సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కాగానుండగా, శ్రీ రెడ్డి తనదైన శైలిలో సంచలన కామెంట్స్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అభిరామ్ని టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. తనకు సినిమా అవకాశాలు ఇస్తానని అభిరామ్ మోసం చేశాడని తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించిన ఆమె ఫోటోలతో సహా లీక్ చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Sri Reddy Again Targeted Daggubati Abhiram
ఇటీవల అభిరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనకు మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని మరీ ముఖ్యంగా లవ్ స్టోరీలో మంచి కంటెంట్ కంటెంట్ తో సహా మెసేజ్ కూడా ఉండాలని ఆయన కోరాడు.. ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందని ఆ సినిమా చూశాక మీరే విషయం ఒప్పుకుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తన గత జీవితాన్ని ఓపెన్ చేసి చూపించినట్లు జనం ఫీలవుతారని ఈ సినిమా ద్వారా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు.
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
This website uses cookies.