these serial actresses has high remuneration
Serial Actresses : సినిమా అనేది ఒక్క రోజు విడుదల అవుతుంది. దాని ఫీవర్ కొన్ని రోజుల పాటే ఉంటుంది. కానీ.. సీరియల్ అలా కాదు. మనింట్లోకే వస్తుంది. టీవీ ఆన్ చేస్తే చాలు.. ఏ చానెల్ చూసినా అన్నింట్లో సీరియల్సే. అందుకే.. సినిమా స్టార్ల కంటే కూడా సీరియల్ స్టార్లకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్క సీరియల్ ఏళ్లకు ఏళ్లు నడుస్తుంది. అందుకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఆ క్యారెక్టర్లకు కనెక్ట్ అవుతారు జనాలు. అయితే.. బుల్లితెర మీద ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ లో నటిస్తున్న పలువురు హీరోయిన్స్ పారితోషికాలు ఎలా ఉంటాయో తెలుసా?
వాళ్లు తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. తెలుగులో టాప్ హీరోయిన్ అంటే కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ అనే చెప్పుకోవాలి. తను దీపగా, వంటలక్కగా చాలా ఫేమస్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ఉన్నంత అభిమానులు ఇంకెవరికీ లేరు. తను సీరియల్ లో ఏడిస్తే.. ఇంట్లో తన అభిమానులు కూడా ఏడుస్తారు. అంతలా తనకు, తన క్యారెక్టర్ కు జనాలు కనెక్ట్ అయ్యారు. అలాంటి ప్రేమీ విశ్వనాథ్ రోజుకు రూ.25 వేల పారితోషికం తీసుకుంటుందట.
these serial actresses has high remuneration
మీనాక్షి సీరియల్ లో నటించే నవ్య స్వామి రోజుకు రూ.20 వేలు తీసుకుంటుందట. దేవత సీరియల్ లో నటించే సుహాసిని కూడా రోజుకు రూ.20 వేలు తీసుకుంటుందట. అగ్ని సాక్షి సీరియల్ లో నటించే ఐశ్వర్య రోజుకు రూ.20 వేలు తీసుకుంటుందట. భార్యామణి సీరియల్ లో నటించిన పల్లవి అనే హీరోయిన్ రోజుకు రూ.15 వేల పారితోషికం తీసుకుంటుందట. కథలో రాజకుమారి, త్రినయని సీరియల్స్ తో గుర్తింపు పొందిన అషికా రోజుకు రూ.12 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.