
tollywood Actress rekha boj post on ramy murder case
rekha boj : సమాజంలో నిత్యం జరిగే కొన్ని ఆకస్మిక సంఘటనలపై సినీ తారలు, రాజకీయా నాయకులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. చేతనైనంత సహాయం చేసేందుకు ..మోసపోయిన వారి పక్షాన నిలబడి న్యాయం జరిపించేందుకు అండగా నిలబడుతుంటున్నారు. కరోనా క్రైసిస్లో కొన్ని లక్షల మందికి సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సినీ తారలు, బాలీవుడ్ స్టార్స్ అండగా నిలబడి ఆదుకున్నారు. అయితే కొంతమంది కిరాతకుల ఆకృత్యాలకి అమాయమైన అమ్మాయిలు సమాజంలో బలిపశువులుగా మారుతున్నారు. అమ్మాయి దేనికైనా ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు, హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు.
tollywood Actress rekha boj post on ramy murder case
ఇలాంటి సంఘటనలు సామాన్యుల దగ్గర్నుంచి సినీ, రాజకీయా, సమాజిక వేత్తలు, మహిళా సంఘాల వారిని ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఆ క్షణంలో కొందరు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, అఘాయిత్యానికి పాల్పడినవాడు కళ్ళెదురుగా ఉంటే గన్తో కాల్చో, కత్తితో పొడిచో చంపేయాలన్న కసితో ఉంటున్నారు. ఆ ఆవేశాన్నే తమ సోషల్ మీడియా వేదికలోనూ పంచుకుంటున్నారు. అలానే తాజాగా తన ఎమోషన్ని టాలీవుడ్ హీరోయిన్ రేఖా భోజ్ తాన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది. ఆమె చేసిన సెన్షేషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
tollywood Actress rekha boj post on ramy murder case
ఇటీవల ఆంధ్రప్రదేశ్.. గుంటూరు నగరంలోని బీటెక్ చదువుతున్న విద్యార్ధిని రమ్య హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రమ్యను అత్యంత కిరాతమగా హతమార్చిన శశికిరణ్ ని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి నిందితుడ్ని అరెస్ట్ చేసింది.
ఇదే సమయంలో శశికిరణ్ ని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన చూసి చలించిపోయిన యువ నటి రేఖా భోజ్ ఎమోషనల్ అవుతూ “వాడ్ని చంపినవాడితో పడుకుంటా..ఐయాం సారీ”..ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అత్థం కావడం లేదు. వెంటనే అతన్ని శిక్షించాలని తన పోస్ట్ ద్వారా తెలిపింది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.