trivikram gives key role to mohan babu
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేక్షకులకి మంచి వినోదం పంచడంలో చాలా ఎక్స్పర్ట్. త్వరలో మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు -త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తుండడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.
సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే దాదాపు ఫైనల్ అని అన్నారు. కాని వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.
trivikram gives key role to mohan babu
అయితే ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా కూడా విడుదలై పదేళ్లు దాటేసింది. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమా కోసం స్టార్ నటీనటులను లైన్లో పెడుతున్నారట. ఇప్పటికే విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమార్.. ముగ్గురిలో ఒకరు మహేష్కి విలన్గా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సీనియర్ నటుడు, నటి కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నారంటూ టాక్. మహేష్ అంకుల్ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారట. త్రివిక్రమ్ ఆయన పాత్రను డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నారని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అలాగే సీనియర్ నటి శోభన కూడా ఈ సినిమాలో నటించనుందనే సమాచారం వినిపిస్తోంది
Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి…
Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ…
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో వేద పండితులు గ్రహాలను అనుసరించి వారి జాతకాలను తెలియజేస్తున్నారు. అహాలు ఒక రాసి…
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
This website uses cookies.