Upasana konidela big decision about her pregnancy
Upasana konidela : త్వరలోనే పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ , ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. మనకు తెలిసిందే వీరిద్దరికీ పెళ్లి అయ్యి దాదాపుగా పదేళ్లు అవుతుంది. చాలా ఆలస్యంగా వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. మెగా ఫ్యామిలీలో మరోతరం రాబోతుండడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తన బిడ్డ ఆరోగ్యం గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ ఉపాసన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఉపాసన తెలిపింది. అయితే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే బొడ్డుతాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే దీని ద్వారా నయం చేసుకోవచ్చు. దీని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచుకుంటే పెద్దయ్యాక వాళ్ళకది ఉపయోగపడుతుంది. దీనిని అనేక రకాల చికిత్సల కోసం వినియోగిస్తారు.
Upasana konidela big decision about her pregnancy
గతంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. వారి పిల్లల స్టెమ్ సెల్స్ దాచినట్లు గతంలో ఆమె తెలిపారు. తమ పిల్లలిద్దరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఉపాసన అపోలో హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉంది. ఇక రాంచరణ్ సినిమాలు చేస్తే బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.