Varalaxmi Sarathkumar remuneration for Veera Simha Reddy Movie
Veera Simha Reddy Movie : నటసింహం బాలయ్య రీసెంట్ మూవీ ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటుంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ అవడంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తు తన ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే తన రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పారు. గోపిచంద్ మలినేని ఇప్పటివరకు తీసిన సినిమాలకు పూర్తి రెమ్యూనరేషన్ ఎప్పుడూ రాలేదని స్వయంగా తానే చెప్పారు.
ఒక్క వీరసింహారెడ్డి సినిమాకు మాత్రమే పూర్తి రెమ్యూనరేషన్ తీసుకున్నానని ఆయన అన్నారు. గోపీచంద్ మలినేని రవితేజతో డాన్ శీను సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్ సినిమాలు చేశారు. విన్నర్ తప్ప మిగతా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాలలో ఒక్క సినిమాకు కూడా పూర్తి రెమ్యూనరేషన్ రాలేదని చెప్పారు. రవితేజ తో కలిసి తీసిన క్రాక్ సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత తనకు రెమ్యూనరేషన్ అందిందని చెప్పారు. ఆ విషయంలో చాలానే గొడవలు జరిగినట్లు చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం
Varalaxmi Sarathkumar remuneration for Veera Simha Reddy Movie
వహించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య రోల్ మామూలుగా లేదంటున్నారు అభిమానులు. థియేటర్స్ లో జై బాలయ్య అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఇక బాలయ్య యాక్షన్ తోపాటు ఎమోషన్ ని కూడా పండించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. హనీ రోజ్ సెకండ్ హీరోయిన్గా నటించింది. కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ నటించారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వరలక్ష్మి శరత్ కుమార్ పుచ్చుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.