Venu Tillu Press Meet On Balagam Movie Story Controversy
Venu Tillu : ఫస్ట్ టైం జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా బలగం అనే సినిమా తీయడం జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. అయితే ఈ సినిమా స్టోరీ పై వివాదం నెలకొంది. పలగం సినిమా స్టోరీ 2011లో రాసుకున్నట్లు గడ్డం సతీష్ అనే పాత్రికేయుడు వెల్లడించారు. అంతేకాదు “పచ్చికి” అనే పేరుతో.. తన కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిందని వివరించాడు. ఈ కథ కారణంగానే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉద్యోగం లభించినట్లు చెప్పుకొచ్చాడు.
Venu Tillu Press Meet On Balagam Movie Story Controversy
ఈ క్రమంలో బలగం సినిమా టైటిల్స్ లో తన పేరు వేయాల్సిందేనని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వివాదంపై బలగం డైరెక్టర్ వేణు స్పందించారు. ఈ సినిమా స్టోరీ విషయంలో పాత్రికేయుడు వివాదం సృష్టించటం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో కాకి ముట్టుడు అనే సాంప్రదాయాన్ని చూపించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సాంప్రదాయం తెలంగాణ ప్రాంతానికే కాదు తెలుగు వారందరికీ సాంప్రదాయమని స్పష్టం చేశారు. ఆయన ఎవరో సతీష్ అంట అసలు ఆయన ఎవరో కూడా నాకు పెద్దగా తెలియదు. ఆయన కథ కూడా నేను చదవలేదు. కాకి ముట్టుడు అనేది చరిత్ర తెలుగు వారందరికీ ఇచ్చిన సాంప్రదాయం.
venu-tillu-press-meet-on-balagam-movie-story-controversy
ఇది ఎవరి సొత్తు కాదు. దీనిపై ఎవరైనా స్పందించవచ్చు. ఇది నాది అంటే ఎలా… చావుపై అనేక భాషలలో చాలా సినిమాలు వచ్చాయి. న్యాయపరంగా చూసుకుంటానని ఆ పాత్రికేయడంటున్నారు సంతోషంగా వెళ్ళమని చెబుతున్నా. చట్టం నేను చెబితే అది చేద్దాం. ఈ విషయంలో ఏదైనా ఉంటే నాతో చూసుకోండి గాని నిర్మాత దిల్ రాజు గారిని లాగొద్దు. బలగం సినిమా డైరెక్టర్ రచయిత నేనే. దిల్ రాజును లాగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే స్టోరీ తీసుకుని దిల్ రాజు వద్దకు వెళ్ళండి… ఆయనే మీకు అవకాశం ఇస్తారు కదా అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.