Allu Arjun : అవును.. మీరు చదివిన టైటిల్ నిజమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నారట. అల్లు అర్జున్ కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇమేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ తో సినిమాలు తీయడానికి దిగ్గజ దర్శకులు పోటీ పడుతున్నారు. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో చిరంజీవి దగ్గర్నుంచి వైష్ణవ్ తేజ్ వరకు చాలామంది హీరోలు ఉన్నారు. కానీ.. వారిలో ఎవ్వరూ పెద్దగా జనసేన పార్టీకి ఇప్పటి వరకు మద్దతు ఇవ్వలేదు. ఆ పార్టీ గురించి పబ్లిక్ గా మాట్లాడలేదు. ఒక్క నాగబాబు మాత్రమే జనసేనలో చేరి యాక్టివ్ గా రాజకీయాల్లో తిరుగుతున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నారు. అంతకుమించి మరే మెగా హీరో కూడా జనసేన వైపు చూడలేదు.
అయితే.. మెగా ఫ్యామిలీలా చాలామంది టాప్ హీరోలు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉన్నారు. రామ్ చరణ్ కావచ్చు.. అల్లు అర్జున్ కావచ్చు.. సాయి ధరమ్ తేజ్ కావచ్చు వీళ్లంతా మంచి ఇమేజ్ ఉన్న హీరోలే. వీళ్లలో ఎవరు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినా.. ప్రచారం చేసినా అది జనసేనకు ప్లస్సే అవుతుంది. కానీ.. వాళ్లలో ఎవ్వరూ ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలు ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నారట. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ తరుపున ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్ కి పిలుపు వచ్చిందట. దీంతో అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ పూర్తి కాగానే జనసేన ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.