YS Jagan : జగన్ వెనక బాహుబలిలా సపోర్ట్ గా నిలబడ్డ మోడీ.. ఈ సీన్ చూడండి..!

YS Jagan : ఇది పాలన అంటే. ఏమాత్రం అనుభవం లేకున్నా కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అదంతా పక్కన పెడితే.. నిజాయితీగా పని చేసుకుంటూ పోతే శత్రువు అయినా శెభాష్ అంటాడు అని మరోసారి రుజువు అయింది. సీఎం జగన్ కు ఇప్పుడు కేంద్రం కూడా మద్దతు అందిస్తోంది. మోదీ సర్కార్ తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని దన్నుగా నిలిచింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏకంగా రూ.12 వేల కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇది నిజంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నిజానికి.. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు వెంటనే పోలవరం పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అసలు పోలవరం ప్రాజెక్ట్ నే మరిచిపోయారు.

కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే.. కేంద్రంతో పోరాడి మరీ పోలవరానికి నిధులు తీసుకొచ్చారు. ఇలాంటి పని చంద్రబాబు చేయలేకపోయారు. కానీ.. ఢిల్లీలో నెలలకు నెలలు మకాం వేసి.. ఎన్నోసార్లు కాళ్లు అరిగేలా తిరిగి పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతను కేంద్రానికి సీఎం జగన్ స్పష్టం చేయగలిగారు. అందుకే ఇప్పుడు నిధులు వరదలా పారుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టు కమిషన్ కు కక్కుర్తి పడి చంద్రబాబు అడ్డదిడ్డంగా నిర్మాణం చేపట్టారు. నాణ్యత లేకుండా చేపట్టారు. చివరకు నిధులు కూడా తీసుకురాలేకపోయారు. చంద్రబాబు చేసిన తప్పిదానికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

central govt good news to polavaram project

YS Jagan : కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చిన సీఎం జగన్

కానీ.. సీఎం జగన్ మాత్రం కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చారు. ఏపీ విభజన తర్వాత ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేలా సీఎం జగన్ సాధించి చూపించారు. అవి రూ.10 వేల కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా కేంద్రం తాజాగా నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగానే ఆ నిధులను కేంద్రం విడుదల చేయడం అనేది వైఎస్ జగన్ విజయంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎల్లో బ్యాచ్ ఏం సమాధానం చెబుతుంది. వైఎస్ జగన్ సర్కార్ ను ఊరికే విమర్శించడం, బురద జల్లడం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం జగన్ ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు.. రాష్ట్ర అభివృద్ధిని చూసి అయినా నోర్మూసుకోవాలి.

Recent Posts

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

37 minutes ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

3 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

5 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

7 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

8 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

9 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

10 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

11 hours ago