Categories: ExclusiveNews

ఇది మన ప్రజాస్వామ్యం… ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్యే అయ్యాడు

Advertisement
Advertisement

మన దేశం ప్రజాస్వామ్యం చాలా అద్బుతమైనది. కాని దానికి ఉన్న కొన్ని లొసగులను ఉపయోగించుకుని కొందరు దాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ అడ్డ దారిలో అధికారంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తు ఉంటారు. ఎన్నికల్లో ఎవరికి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజేతగా నిలుస్తారు. ఒక్క ఓటు అధికంగా వచ్చినా కూడా గెలుపు వారిదే. కాని మన దేశంలోని ఒక అసెంబ్లీ నియోజక వర్గంలో నాలుగు వేల ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థికి 16 వేలు రాగా రెండవ స్థానంలో ఉన్న వ్యక్తికి 12 వేల ఓట్లు వచ్చాయి. కొన్ని టెక్నికల్‌ ఇష్యూల కారణంగా 12 వేల ఓట్లు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు.

Advertisement

తప్పుడు అఫిడవిట్..

2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో హెన్రీ సింగ్‌ కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి 16 వేలకు పై చిలుకు ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎరబోట్‌ కు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో హెన్రీ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని రోజులకు హెన్నీ తన నామినేషన్‌ అఫిడవిట్ లో హై కోర్టులో ఉన్న కేసును చూపించలేదు అంటూ బీజేపీ నాయకుడు కోర్టును ఆశ్రయించాడు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల సంఘంను మోసం చేసినందుకు గాను ఆయనపై అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే తనపై అనర్హత వేటు వేసినందున ఉప ఎన్నికలు నిర్వహించాలని హెన్రీ కోర్టును ఆశ్రయించాడు.

Advertisement

manipur hight court declares candidate in elections second Place as mla

మళ్లీ ఎన్నికలు సాధ్యం కాదు..

హెన్రీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరకు ఉప ఎన్నికలు నిర్వహించడం కుదరదు అంటూ తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో హెన్రీ తన పదవిని వదులుకోవాల్సి రాగా సెకండ్‌ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అంటూ కోర్టు ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సెకండ్ ప్లేస్ లో నిల్చున్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా మన దేశంలోనే అవుతుందేమో అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

11 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

1 hour ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

2 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

3 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

12 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

13 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

14 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

15 hours ago

This website uses cookies.