Ys jagan comments on chandrababu and Pawan kalyan
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా టీడ్కో ఇళ్ళ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడ్కో ఇళ్లు గురించి చంద్రబాబు ఎప్పుడు ఆయనే ప్రారంభించారు అని చెప్పుకుంటారు. మరి అలాంటప్పుడు ఆయనే టీడ్కో ఇళ్ళ విషయంలో.. స్టార్ట్ చేసి పూర్తి చేస్తే… పేదలకు ఇవ్వడానికి నా దాకా సమయం ఎందుకొచ్చింది అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడ్కో ఇళ్ళు మొత్తం 300 చదరపు అడుగులు అయితే.. కట్టడానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయితే…
సబ్సిడీ రూపంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మూడు లక్షలు వస్తే ఇంకా మిగిలిన మూడున్నర లక్షలు… ప్రతి పేదవాడి పేరిట అప్పు కింద రాసుకుని… 20 సంవత్సరాలు పాటు ప్రతినెల 3 వేల రూపాయలు కట్టుకుంటూ పోయే పరిస్థితి చంద్రబాబు సృష్టించాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఫ్లాట్ నీ రూపాయికే రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది అని ప్రసంగించారు. చంద్రబాబుపరంగా చూస్తే టీడ్కో ఇళ్ళు పేదవాడికి ఇచ్చినట్టేనా అని జగన్ ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఎన్నికలకు సమయం ఏడాది కూడా లేదు.
Ys jagan comments on chandrababu and Pawan kalyan
ఈ క్రమంలో ప్రజలంతా చంద్రబాబు మోసపూరితమైన హామీల విషయంలో అప్రమత్తంగా ఉండి ఆలోచన చేయాలి అని జగన్ హెచ్చరించారు. కులాల వారీగా మేనిఫెస్టో తీసుకొచ్చి రకరకాల హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటు జగన్ తనదైన శైలిలో ప్రసంగించడం జరిగింది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.