Categories: HealthNews

Health Problems : పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలో తెలుసా.?

Advertisement
Advertisement

Health Problems : పెళ్లి అయిన అనంతరం ప్రతి మహిళ కూడా ఈ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి మహిళలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తెలుసుకునేందుకు స్త్రీలు పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యం పనులు చెప్తున్నారు. లైంగికంగా చురుగ్గా ఉన్న తదుపరి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మహిళలు పెళ్లి అయిన తర్వాత ఈ పరీక్షలు చేయించుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయి. ఈ క్యాన్సర్ స్త్రీలలో మరణానికి ప్రధాన కారణం అవుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ హెచ్పీవీ వైరస్ వల్ల వ్యాపిస్తుంది.

Advertisement

ఈ వైరస్ లైంగిక సంపర్కం సమయంలో వ్యాపించే ఇన్ఫెక్షన్ ఇది. గర్భాశయంలోని దిగువ భాగమైన గర్భాశయం ముఖ ద్వారంలో ఉంటుంది. కావున దీనిని సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తారు. ఈ క్యాన్సర్ ను తెలుసుకోవడానికి ఏ పరీక్ష ముఖ్యం. పెళ్లయిన తర్వాత మహిళలు ఏ పరీక్ష చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను తెలుసుకునేందుకు స్త్రీలు పరీక్ష చేయించుకోవాలని సీనియర్ గైనకాలజిస్ట్ వైశాలి గారు తెలియజేశారు. ఈ వ్యాధి లైంగికంగా చురుగ్గా ఉన్న తర్వాత గర్భవ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున అటువంటి స్త్రీలు పెళ్లి అయిన తర్వాత ఈ పరీక్ష చేయించుకోవాలని చెప్తున్నారు. లక్షణాలు కనిపించకపోయినా స్త్రీలు పరీక్ష చేయించుకోవాలి.

Advertisement

ఒక స్త్రీ సంభోగం సమయంలో పెల్విక్ నొప్పి వంటి లక్షణాలు అనుభవిస్తే అప్పుడు పాప్ స్పేర్లు పరీక్ష అవసరమని తెలియజేస్తున్నారు… కొంతమంది శృంగారంలో పాల్గొనడం చిన్న వయసులో లైంగికంగా చురుగ్గా ఉండటం కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంటాయి. హెచ్ పి వి కంట్రోల్ చేయడానికి టీకా కూడా ఉంటుంది. వ్యాక్సిన్ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో తీసుకోవచ్చు. గర్భాశయ క్యాన్సర్లు తగ్గించుకోవడానికి ఒక సాధారణ పరీక్ష కూడా చేయబడుతుంది. ఇప్పుడున్న కాలంలో వివాహం అయిన తర్వాత తప్పనిసరిగా పాప్ స్పియర్ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్ వైశాలి చెప్తున్నారు. ఈ పరీక్ష ప్రక్రియపై స్త్రీలలో అయిష్టత ఉంటుంది. అయితే ఇది చాలా సులభంగా జరుగుతుంది. ఈ పరీక్ష చేయడం వలన గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ని గుర్తించవచ్చు. దీనికి సకాలంలో చికిత్స కూడా చేయించుకోవచ్చు…

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.