Categories: HealthNews

Hands And Feet : అరికాళ్ళు, అరిచేతులు తరచూ చల్లబడుతున్నాయా…? అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలుసా…?

ప్రస్తుత కాలంలో సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడడం కామన్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం కూడా చల్లబడుతుంది. కానీ ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొంతమందికి ఎల్లప్పుడూ పాదాలు, చేతులు చల్లగానే ఉంటాయి. ఇలా మాటిమాటికి చల్లబడితే అనారోగ్యానికి సంకేతం. అయితే మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా… వెంటనే వైద్యుని సంప్రదించవలసి నిపుణులు చెబుతున్నారు. మనం చలిగా ఉన్న వాతావరణంలోకి వెళ్ళినప్పుడు. కానీ వాతావరణం చేత మన శరీరం ఒక్కసారిగా చేతులు, కాళ్లు చల్లబడటం జరుగుతుంది. తద్వారా కాళ్ళలలో రక్తప్రసరణ తగ్గిపోతుంది. అనంతరం కాసేపటికే ఒళ్ళు మళ్ళీ వేడెక్కిపోతుంది. ఇలా చల్లని వాతావరణ శరీరం భాగాలు వేడెక్కుతున్నాయి అంటే అది మంచి ఆరోగ్యమని అర్థం. అంత శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుందని అర్థం. కాని చేతులు, కాళ్లు విపరీతంగా చల్లబడి, మంచులా చల్లగా మారితే శరీరంలో పలు పోషకాలు నిర్దిష్ట లోపానికి సంకేతం అని అర్థం. అసలు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాళ్లు చేతులు ఎందుకు చల్లగా మారుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

Hands And Feet : అరికాళ్ళు, అరిచేతులు తరచూ చల్లబడుతున్నాయా…? అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలుసా…?

Hands And Feet చల్లని పాదాలకు కారణాలు

ముఖ్యంగా చేతులు, కాళ్లు చల్లగా మారుతున్నాయి అంటే, వాటి వెనుక ఉన్న అతిపెద్ద కారణo ఒకటి వారి రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం. ఇది రక్తప్రసరణ తగ్గిస్తుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమవుతుంది. చల్లటి పాదాలకు మరో ప్రధాన కారణం రక్తప్రసరణ. రక్తప్రసరణ ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం. దీనివల్ల రక్తప్రసరణ తగ్గి పాదాలు చల్లగా మారుతాయి. అంతేకాకుండా కాళ్లు, చేతులు ఎల్లప్పుడూ చల్లగా మారితే కొన్ని రకాల వ్యాధులు దాడి చేస్తాయి.

రక్తహీనత : శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గినప్పుడు పాదాలు, చేతులు చల్లగా మారుతాయి. రక్తహీనతతో బాధపడేవారు శరీరానికి అవసరమైన రక్తం లేకపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. రక్తం తక్కువగా ఉండడం వలన పాదాలు చల్లబడడం ప్రారంభిస్తాయి. అలాగే బి12, ఫో లేట్ , ఐరన్ లోపం కారణంగా కూడా పాదాలు చల్లగా మారే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధి కారణంగా కూడా పాదాలు చల్లబడతాయి.

మధుమేహం : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీ పాదాలు చల్లగా మారితే మీ రక్తంలో చక్కెరలు సాయి పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు శరీరంలో ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్
లు పెరగటం లేదా తగ్గటం వల్ల వారి పాదాలు చల్లగా మారుతాయి.

నరాల సమస్య : చల్లని పాదాలు ఉన్నవారికి నరాల సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. ఒత్తిడి, ఏదైనా ఇతర ప్రమాదాలు కారణంగా నరాల సమస్యలు సంభవిస్తాయి. కావున నరాల బలహీనత ఏర్పడవచ్చు. బలహీనత ఉన్నవారికి త్వరగా పాదాలు,చేతులు చల్లబడే అవకాశం ఉంది.

Recent Posts

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

8 minutes ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

1 hour ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

2 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

3 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

4 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

5 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

6 hours ago

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…

7 hours ago