Empty Stomach : పరగడుపున నెయ్యి తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..? మనకు మార్కెట్లో రెండు రకాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి, ఒకటి గేదపాలతో తయారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేదంలో ఆవు నెయ్యిని మాత్రమే వాడుతారు. ఎందుకంటే మన శరీరానికి కలిగించే అనారోగ్య సమస్యలను నయం చేసే గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఆవు నెయ్యిని చాలామంది వంటల్లో వాడుతూ ఉంటారు. తీపి వంటకాలలో వాడతారు. అలాగే పరగడుపున 5 ml నుంచి 10 ml వరకు తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం చూద్దాం… అయితే నెయ్యిని తాగాక 30 నిమిషాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో రసానయంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఉత్తేజ పరుస్తుంది. దీంతో శారీరిక దృఢత్వం కలుగుతుంది.
ఆవు నెయ్యిని రోజు తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో సహజ సిద్ధంగా ఆయిల్స్ శ్రవించడం బాలన్స్ అవుతుంది.. దీంతో చర్మానికి సరైన మార్చరైజర్ అంది చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆవు నెయ్యిని రోజు దీర్ఘకాల పాటు తాగితే ఫలితంగా కీళ్లలో లూబ్రికేషన్ అవుతుంది. దాని ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లు సులభంగా కదులుతాయి. పరగడుపున ఆవు నెయ్యిని తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలకు పరగడుపున నెయ్యి తినిపించడం వలన చురుగ్గా, యాక్టివ్ గా ఉంటారు. నెయ్యి తీసుకోవడం వలన శరీర బరువు పెరుగుతుందని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.
ఎందుకంటే నెయ్యి వల్ల బరువు పెరగరు తగ్గుతారు.. ఎందుకంటే జీర్ణక్రియ ప్రక్రియను పెంపొందిస్తుంది. శరీర మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. వెంట్రుకలకు సహజసిద్ధమైన ఆయిల్స్ అందుతాయి. శిరోజాలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. ఈ నెయ్యిలో క్యాన్సర్ అణాలను నాశనం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజు పరిగడుపున నెయ్యి తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది..
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.