Diabetics : వేసవి కాలం వచ్చిందంటే ఇక మామిడి పండ్లు ఎక్కడబడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. చాలామంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మామిడిపండు తింటే షుగర్ వ్యాధిగ్రస్తులు కు ఏం జరుగుతుంది.? మామిడి పండ్లు తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతుందా ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం.. షుగర్ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తీసుకుంటే మంచిదేనా… మామిడిపండ్లలో సహజంగా తీపి ఉన్నప్పటికీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది చక్కెరను శరీరంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అయితే బ్లడ్ షుగర్ రీడింగులు హెచ్చుతగ్గులకు లోనట్లయితే హెచ్ బి ఏ సిపెరిగినట్లు అయితే పండ్లు వంటి కార్బైటెడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉండాలి.
షుగర్ ఉన్నవారు రోజుకి 150 నుంచి 200 గ్రాముల కార్బోహైడ్రేట్లు తీసుకోవాలని సిఫార్సు చేశారు. వీటిలో గరిష్టంగా 30 గ్రాములు పండ్లు ముక్కలను తీసుకోవాలి. ఒక పండులో 15 గ్రాముల కార్బైరేట్లు ఉండేటట్టు చూసుకోవాలి. 100 గ్రాముల పండ్లలో 15 గ్రాముల కార్బోరేట్లు ఉంటాయి. ఇది మీడియం గ్రేఫూట్ లో ఉంటుందని చెప్పారు. ఈ మొత్తంలో సగం మామిడి పండ్లను తీసుకోవచ్చు. మామిడి పండ్లను తీసుకోవాలంటే ఇతర పంటలను తినకూడదు. ఒకేసారి రెండు మూడు మామిడి పండ్లను తీసుకోవాలి. రక్తంలో షుగర్ పై ఏదైనా ఆహారం ప్రభావం ఇండెక్స్ ర్యాంక్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా ఆహారం లెవెల్స్ లో తక్కువ చక్కెరగా పరిగణించబడుతుంది. అంటే డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండ్లను తీసుకోవచ్చు. క్యాస్డ్ మామిడిపండు రసం ఏ విధంగా ఉంటుంది..
తాజా పండ్లను తీసుకోవడం వలన ఎప్పుడు మంచిది. ఎందుకంటే గ్రాండ్ ఫ్రూట్స్ సహజంగా చక్కెరను కలిగి ఉంటుంది. తాజా పండ్లు అందించే కొన్ని ఖనిజాలు పోషకాలను కలిగి ఉండకపోవచ్చు. తయారుచేసిన పండ్ల రసాలు కచ్చితంగా నిషేదింపబడ్డాయి. ఎందుకనగా రసం పీచు అలాగే కొన్ని ఖనిజాలను తొలగిస్తుంది. కావున అధిక మొత్తంలో మామిడి పండ్లను తీసుకో వడం రోగులకి ప్రమాదం అనేది చెప్పాలి. అధికంగా తీసుకుంటే షుగర్ రోగాలకు దేనినైనా తినే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లను డైరెక్ట్ గా తీసుకోకండి. ఎందుకంటే మీరు అప్పటికే క్యాలరీలు కార్పొరేటర్లు వినియోగించి ఉంటారు. మామిడి పండ్లు మీ సిస్టమ్ ఓవర్ లోడ్ చేస్తుంది. అల్పాహారం భోజనం మధ్య లేదా లంచ్ డిన్నర్ మధ్య తీసుకోవడానికి మంచి మార్గం. సాధారణ చిరుతిండిని సగం భోజనంతో భర్తీ చేయవచ్చు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.