
Diabetics
Diabetes : డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం.. డయాబెటిస్ ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ వెంటాడుతుంది. భారతదేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్లకు పైగా మధుమేహం మారిన పడిన వారున్నారని నివేదికలు చెబుతున్నాయి. రోజురోజుకు ప్రపంచాన్నే కమ్మేస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో కూడా ఇది ఒకటి. డయాబెటిస్ బారిన పడినవారు ఆహారపు అలవాటులో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. జీవనశైలి మార్చుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉందంటున్నారు. ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అధికంగా మద్యం తీసుకున్నట్లయితే కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
అంతేకాదు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలతో పాటు పానీయాలకు కూడా దూరంగా ఉండటం మంచిది అంటున్నారు వైద్యులు. మద్యం తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ముందే డయాబెటిస్ ఉన్నట్లయితే మద్యానికి దూరంగా ఉండటం మంచిది అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం తాగినా మదన సమస్య పెరిగే అవకాశాలు ఉండవచ్చు. మధుమేహం వచ్చిన వారిలో సమస్య వారి నాడులు నాటికణాలు దెబ్బతింటాయి.ఉన్నవారు మద్యం తాగితే రెట్టింపు వేగంతో నాడులు దెబ్బతింటాయి అంటున్నారు.
దీనికి కారణంగా ఒళ్లంతా మంటలు పుట్టడం, తిమ్మిర్లు ఎక్కువగా రావడం అలాగే సుదుల్తో పొడిచినట్టు అనిపించడం వంటి సమస్యలు మొదలు అవుతాయి. పరిస్థితి ఇంకా ముదిరినట్లయితే కాళ్లు పాదాలు మోద్దుగా ఉంటూ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మధుమేహం ఉన్నవారు అనుకోకుండా మద్యం తాగాల్సి వస్తే కొద్దిసేపటి తర్వాత పుష్టిగా భోజనం చేయాలి. ఆ తర్వాత డయాబెటిస్ కు సంబంధించిన మందులు వేసుకోవాలి. మద్యం తాగిన తర్వాత భోజనం చేయకుండా మందులు వేసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత మందులు వేసుకున్నట్లయితే ఇవి రెండు కొత్త సమస్యలను కూడా సృష్టించవచ్చు. దీనివల్ల ఛాతిలో మంట రావడం, వాంతులు కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు మద్యానికి దూరంగా ఉంటే మంచిది.
Vijay Deverakonda : టాలీవుడ్లో అత్యంత క్రేజ్ ఉన్న జంటగా పేరు తెచ్చుకున్నవిజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఇటీవల…
Farmers : తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక చర్యలు చేపడుతోంది.…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చలు చూస్తుంటే సామాన్యులకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా శాసనమండలి…
Gold and Silver Rate Today 8 March 2026 : గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చి,…
Raw Onions : వేసవికాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు,…
Spinach : వేసవి కాలం మొదలైతే ఎండలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీరాన్ని అలసటకు గురిచేయడమే కాకుండా…
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
This website uses cookies.